ఐదు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా ని లిచిన క్రమంలో శనివా రం యథావిధిగా విడుదల పునఃప్రారంభమైం ది. భగీరథ పైపులైన్పై వాల్వ్ను ఏర్పాటు చేసే క్రమంలో నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో గ్రామాల్లో తాగునీటి ఎ ద�
మరోవారం రోజులు గడిస్తే వర్షాకాలం ప్రారంభమై మూడు నెలలు గడిచిపోతుంది. కానీ, సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు పూర్తిస్థాయిలో జలాలతో నిండక పోవడంతో ఆయకట్టు రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. వరినాట్లు వేసి
అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఐదు రోజులుగా తాగునీటి కోసం ప్రజలు తంటాలు పడుతున్నారు. వనపర్తి పట్టణ ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా భగీరథ పైపులైన్ను ఏర్పాటు చేశారు.
తాగునీటి కోసం పదేండ్లుగా కనబడని ఖాళీ బిందెలతో కుస్తీ మళ్లీ కాంగ్రెస్ పాలనలో ఆవిష్కృతమైంది. నాలుగు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా కాకపోవడంతో తిమ్మాజిపేట మండలం చేగుంట రోడ్డుపై శుక్రవారం మహిళలు, ప్రజల�
మిషన్ భగీరథ నీరు రెండు నెలలుగా రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పైపులైన్ దెబ్బతిని.. మోటరు మరమ్మతులకు గురైనా పట్టించుకునేవారు కరువయ్యారని ఆందోళన చెందుతున్నారు. చేసేది లేక చెడిపోయి
తెలంగాణ తొలి ప్రభుత్వంలో పదేండ్లు పకడ్బందీగా సాగిన గురుకుల పాఠశాలల నిర్వహణ కాంగ్రెస్ సర్కారులో అనేక సమస్యల తో సతమతమవుతున్నాయి. నారాయణపేట జిల్లాలో ని పలు గురుకులాల్లో కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బ
సంగారెడ్డి జిల్లా ముత్తంగి, ఇస్నాపూర్, చిట్కుల్ గ్రామాల్లో తాగునీరు రాక ప్రజలు పరేషాన్ అవుతున్నారు. పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామానికి వారం రోజులుగా మిషన్ భగీరథ నీరు రావడంలేదు. ఇస్నాపూర్లోను వా�
గ్రేటర్ పరిధిలో బోనాలకు సర్వం సిద్ధం చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. శనివారం జోనల్, డిప్యూటీ కమిషనర్లతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ.. నగరంలోని ఆయా ప్రాంతాల్లో జరుగుతున
తాగునీటి ఇబ్బందులు తీర్చాలని డిమాండ్ చేస్తూ నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని గోపాల్పేటలో ఉన్న సుభాష్చంద్రబోస్ కాలనీవాసులు ఖాళీబిందెలతో సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీలో 150
తాగు నీటి కోసం ములుగు జిల్లా వాజేడు మండలంలోని తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంత టేకులగూడెం చెలక గ్రామస్తులు తండ్లాడుతున్నారు. రెండు కిలోమీటర్ల దూరంలోని గోదావరికి కాలి నడకన వెళ్లి తెచ్చుకుంటున్నార�
అనుముల మండలం పేరూరు గ్రామంలో తాగునీటి ఎద్దడి నెలకొన్నది. గత ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల గ్రామ పైభాగంలోని సోమసముద్రం చెరువు, పక్కనే ప్రవహిస్తున్న అహల్య వాగు దశాబ్ద కాలం తర్వాత పూర్తిగా ఎండిపోయాయి.
టాక్స్ రివైజ్ కార్యక్రమానికి ప్రజలంతా సహకరించాలని మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య కోరారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
తాగునీటి కోసం తండ్లాటలు మళ్లీ మొదలయ్యాయి. దీంతో ప్రజలందరూ ఆందోళన బాటపడుతున్నారు. తాజాగా భద్రాద్రి జిల్లాలోనూ ఇదే నిరసన వ్యక్తమైంది. ‘20 రోజులుగా తాగునీళ్లు ఇవ్వకుంటే ఎలా?’ అంటూ గ్రామస్తులు రోడ్డెక్కారు. �
కాంగ్రెస్ అరవై ఏండ్ల పాలనలో సాగు, తాగునీరు లేక ఈ ప్రాంత ప్రజలు ఉపాధి కోసం గల్ఫ్బాట పట్టిన మాట వాస్తవం కాదా.. నేడు ఆ పార్టీ నాయకులు గల్ఫ్ కార్మికుల మీద దొంగ ప్రేమ చూపిస్తూ కాలయాపన చేస్తున్నారని జడ్పీ మాజ�