కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నీటి సమస్యలు తలెత్తుతుండంతో గ్రామాలు, పట్టణాల్లో మళ్లీ నీటి ట్యాంకర్లు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలో ఏదో ఫంక్షన్ జరిగితే తప్పా మిగతా రోజుల్లో నీటి ట్యాంకర్లు కనిపించ�
గత ముఖ్యమంత్రి కేసీఆర్ పొడగిట్టని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆయన తెచ్చిన పథకాలన్నింటినీ నీరుగార్చుతూ వస్తున్నది. తాజాగా మిషన్ భగీరథపైనా రేవంత్ సర్కారు కన్ను పడింది. అందులో భాగంగానే మిషన్ భగీర�
జైనూర్ మండలం లొద్ది గ్రామంలో వేసవికంటే ముందే తాగునీటికి ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. దాహార్తిని తీర్చుకునేందుకు కిలోమీటర్ల కొద్ది నడిచి, చెలిమెల నీళ్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి దాపురించింది.
వేసవి సమీపిస్తున్నందున జిల్లా ప్రజలకు తాగునీటి ఇబ్బందుల్లేకుండా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ ద�
కొల్లాపూర్ మండలం రామాపురం గ్రామంలో ఏడో వార్డుతోపాటు వివిధ వార్డు ల్లో దాదాపు నెల రోజుల నుంచి తాగునీటి ఎద్దడి నెలకొన్నది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తాగునీటి సమస్యను పరి�
తాగునీటి ఎద్దడిని తీర్చాలని కోరుతూ మండలంలోని గో ప్లాపురంలో ఆదివారం గ్రామస్తులు కాలిబిందెలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు శివమ్మ, ఈశ్వరయ్య, రమణ య్య, నారమ్మ, సవారయ్య మాట్లాడుతూ గ తంలో బీఆర్ఎస�
అ మ్రాబాద్ మండలంలోని దోమలపెంట గ్రామస్తులు తాగునీటి కోసం తండ్లాడుతున్నారు. కృష్ణానది చెంతనే పారుతున్నా.. శ్రీశైలం ప్రాజె క్టు చేరువనే ఉన్నా.. నీటి కష్టాలు మాత్రం గ్రామాన్ని వీడ డం లేదు.
జిల్లాలో గురుకుల విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. గురుకులాల్లో సరైన వసతులు లేక, పౌష్టికాహారం అం దక, తాగునీటి కొరతతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ గురుక�
పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా గద్వాల వ్యవసాయ మార్కెట్ పరిస్థితి నెలకొన్నది. మార్కెట్ ఆదాయం ఘనంగా ఉన్నా వసతులు చూస్తే శూన్యం. టార్గెట్కు మించి ఆదాయం సమకూరుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో మార్కెట్ �
తాగునీటి కోసం మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన ఘటన సోమవారం వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు.. మండల కేంద్రంలోని కేసీఆర్ కాలనీ (డబుల్ బెడ్రూం గృహాల సముదాయం)కి కొన్�
ఆసియాలో అతిపెద్దదైన వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు ఆదాయం బాగానే వస్తున్నా మౌలిక వసతులు కరువయ్యాయి. గత 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.43.39 కోట్ల ఆదాయం వచ్చినా రైతులను సమస్యలు వెక్కిరిస్తున్నాయి. మార్కెట్�
ఐటీడీఏకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్నబోయినపల్లి గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల సమస్యల నిలయంగా మారింది. కనీస వసతులు లేకపోవడంతో విద్యార్థు లు ఇబ్బందులు పడుతున్నారు. అస్తవ్యస్తంగా ఉన్న మరుగు దొడ్లతో కా�
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు బాధ్యత అధికారులదేనని, వాటిని అర్హులైన గిరిజనులకు అందేలా చూడాలని దిశ కమిటీ చైర్మన్, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్ అన్నారు.