Hyderabad | రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో నీటి కష్టాలు స్వాగతం పలుకుతున్నాయి. వేసవి కాలం ప్రారంభ దశలోనే ఈ స్థాయిలో ఉంటే ఎండలు ముదిరితే పరిస్థితేంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని పలు డివిజన్ల
Water Problems | కూకట్పల్లి నియోజకవర్గం.. హైదరాబాద్లో అత్యంత జనసమ్మర్థం ఉండే ప్రాంతం. ఆసియాలోనే అతి పెద్దదైన కాలనీలో తాగునీటి సమస్య తలెత్తింది. దూప తీర్చుకునేందుకు చుక్కనీరు లేని పరిస్థితి ఏర్పడింది.
వేసవి ప్రారంభంలోనే సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల వ్యాప్తంగా తాగునీటికి కటకట మొదలైంది. మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీళ్లు బంద్ అయ్యాయి. గుక్కెడు తాగునీటి కోసం తండాలు తల్లాడిల్లిపోతున్నాయి.
వికారాబాద్ జిల్లాలో వేసవి కాలం ప్రారంభం కాకముందే భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. ఫిబ్రవరి మొదటి వారం నుంచే ఎండ తీవ్రత పెరగడంతో భూగర్భజలాలు క్రమంగా తగ్గుతున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. గతేడాద�
నగరంలో నీటి కష్టాల సంకేతాలు కనిపిస్తున్నాయి. గత రెండు నెలలుగా హైదరాబాద్ మహా నగర పరిధిలోకి వచ్చే హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో భూగర్భ నీటిమట్టాలు వేగంగా పడిపోతున్నాయి.
వారం రోజులుగా తాగునీరు రావడం లేదని సమస్యను పరిష్కరించాలని మహిళలు సోమవారం ఖాళీ బిందెలతో అయినాపూర్ గ్రామ పంచాయతీ ఎదుట ఆం దోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ.. గ్రామంలోని నాలు గు వార్డుల�
ఫిబ్రవరి నెల నుంచే జిల్లాలో తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఎండల తీవ్రత పెరుగుతుండడంతో భూగర్భజలాలు అడుగంటుతున్నా యి. మిషన్ భగీరథ నీరు అంతంత మాత్రంగానే సరఫరా అవుతుండడం తో మహిళలు తాగునీటి కోసం రోడ్డెక�
షాపూర్నగర్-2 జలమండలి ఫిల్లింగ్ కేంద్రంలో గత నెల 28న ఉదయం ఒక వినియోగదారుడు ట్యాంకర్ నీటి కోసం బుక్ చేశారు. ఆ సమయంలో సీరియల్ నెంబర్ వందకు పైగానే ఉంది. రోజు గడిచినా ట్యాంకర్ రాకపోవడంతో శనివారం మధ్యాహ్�
నీటి ఎద్దడి తీర్చాలని కోరుతూ ఇందల్వాయి మండలంలోని మెగ్యానాయక్ తండా మహిళలు శనివారం ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తంచేశారు. తండాలోని దేవిగల్లీలో బోరు మోటరు చెడిపోవడంతో పది రోజులుగా తాము నీటి కోసం తీవ్ర ఇబ్బ�
మండలంలోని రుక్కంపల్లిలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్నది. కాకర్లపహాడ్ శివారులోని ప్రధాన ట్యాం కు నుంచి మిషన్ భగీరథ నీరు సక్రమంగా రావడం లేదు. విద్యుత్, టెక్నికల్ సమస్యల పేరుతో సరఫరాను కొనసాగించ డం లేదు. ద�
తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని 13వ డివిజన్ మహిళలు ఖాళీ బిందెలతో బోధన్, నిజామాబాద్ ప్రధాన రహదారిపై శుక్రవారం నిరసన వ్యక్తంచేస్తూ ధర్నా నిర్వహించారు.
మండుటెండల్లో తాగడానికి నీళ్లు లేక ప్రజలు తల్లడిల్లుతున్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని ఎల్లారెడ్డిపేటలో 15 రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్ప డం లేదు. ఎండల తీవ్రత పెరు
చెరువులు, కుంటల్లో నీళ్లు లేకపోవడంతో మూగజీవాలు తాగునీటి కోసం అల్లాడుతున్నాయి. ఇందుకు గంభీరావుపేట మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద బస్టాండ్ పబ్లిక్ ట్యాప్ వద్ద ఓ మేక పడ్డ నరకయాతనే నిదర్శనంగా కనిప�
ఇక్కడ కనిపిస్తున్న రెండు చిత్రాల్లో మొదటిది.. గోదావరిఖని జవహర్నగర్ స్టేడియం వద్ద బీఆర్ఎస్ హయాంలో అప్పటి ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చొరవతో ఇంటింటికీ మినరల్ వాటర్ అందించాలనే ఉద్దేశంతో సింగరేణి యాజ�
అధికారుల అనాలోచిత నిర్ణయాలతోనే తాగునీటికి సమస్యలు తలెత్తుతున్నాయని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శంభీపూర్ రాజు అన్నారు. నిజాంపేట మున్సిపల్ కార్పొ