గుక్కెడు నీళ్ల కోసం మెదక్ జిల్లా ప్రజలకు పుట్టెడు కష్టా లు తప్పడం లేదు. మెదక్ జిల్లాలోని గ్రామ పంచాయతీలు, తండాల్లో తాగునీటి సమ స్య తీవంగా ఉంది. మిషన్ భగీరథ నీరు అరకొరగా సరఫరా అవుతుండడంతో జనం గొం తెండుత�
వేసవికాలం వచ్చిందంటే చాలు భద్రాద్రి కొత్తగూడెం ప్రజలకు శాపంగా మారుతున్నది. ప్రభుత్వ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో ప్రతియేటా తాగునీటి కష్టాలు తప్పడం లేదు. మంచినీళ్లు మహాప్రభో అంటూ రోడ్డెక్�
అసలే వేసవి.. ఓ పక్క మండే ఎండలు.. మరో పక్క తాగునీటి కోసం గిరిజనులు అ నేక అవస్థలు పడుతున్నారు. నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలంలోని అగ్రహారంతండాలో శుక్రవారం తాగునీటి కోసం ఖాళీ బిందెలతో గిరిజన మహిళలు రోడ్�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు సమైక్య పాలనలో నీటి కోసం కిలోమీటర్ల కొలది నడిచి వెళ్లడం, ఎడ్లబండ్లు, బైక్లపై ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి నీటిని తరలించడం,
ఖమ్మం జిల్లాలో మునుపెన్నడూ లేనివిధంగా వేసవిలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఎండల తీవ్రతకు రోజురోజుకి భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. బోర్లు ఎండిపోయే ప్రమాదం కనిపిస్తున్నది.
మండలంలోని తొర్తి గ్రామం కొత్తప్లాట్ కాలనీలో కొన్నిరోజులుగా తాగునీటి కోసం స్థా నికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో 40వేల లీటర్ల నీటి సామర్థ్యం ఉన్న మిషన్ భగీరథ ట్యాంకు నుంచి వేంకటేశ్వర గ�
పల్లెల్లో దాహం కేకలు మొదలయ్యాయి. వేసవికాలం ప్రారంభంలోనే నీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏ గ్రామానికెళ్లినా కన్నీటి కష్టాలే దర్శనమిస్తున్నాయి. చాలావరకు గ్రామాల్లో మిషన్ భగీరథ ద్వారా ప్రజలకు తాగున�
అధికారుల నిర్లక్ష్యం ఆ కొలాం గ్రామానికి శాపంగా మారింది. కేసీఆర్ సర్కారులో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగు నీరందగా, ప్రస్తుతం పైపులైన్కు మరమ్మతులు చేసే నాథుడు లేక ప్రజానీకం అవస్థలు పడాల్సి వస్తున్�
ప్రతి ఇంటికీ శుద్ధి చేసిన జలాలు అందించాలన్న బృహత్తర లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మిషన్ భగీరథ పథకం నిర్లక్ష్యానికి గురవుతున్నది. చిన్న చిన్న సమస్యలుంటే పరిష్కరించి తాగునీరు ఇవ్వాల్స�
అది జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్న గ్రామం. 18 కుటుంబాలు 55 మంది జనాభా ఉన్న ఓ చిన్న గ్రామం. అదే.. చుంచుపల్లి మండలం పెనగడప పంచాయతీలోని చండ్రుకుంట. ఇంత చిన్న గ్రామాన్ని తాగునీటి సమస్య మాత్రం వెంటాడుతోంది. మరోవై�