సిద్దిపేట : బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా కూడా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించిన దాఖలాలు లేవు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 60 వేల రూపాయలు ఇస్తే ఆ డబ్బులు బేస్మెంట్ కూడా సరిపోయేవి కావని వైద్య,ఆ�
పూర్తయిన వాటిని ప్రారంభించేందుకు సిద్ధం చేయాలి నెలలోగా పెండింగ్ పనులు పూర్తవ్వాలి నాణ్యతలో తేడా రావొద్దు సంగారెడ్డి కలెక్టర్ శరత్నాయక్ కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభా�
హైదరాబాద్ : నగరంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ కార్యాలయంలో జరిగిన సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా గ్రేటేర్లో రె�
‘నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు, సీఎం కేసీఆర్ సహకారంతో బాన్సువాడను అభివృద్ధి చేసిన. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా బాన్సువాడలో 10 వేల ఇండ్లను కట్టించిన.. తాడూ బొంగరం లేనోళ్లు ఏవేవో మాట్లాడితే ఊరుకునేది లేదు’ �
హైదరాబాద్ : పేద, మధ్య తరగతి ప్రజల సంతోషమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధి నారాయణ జోపిడి సంఘంలో రూ. 22.94 కోట్లతో చేపట్టనున�
జెట్స్పీడ్తో దూసుకెళ్తున్న మనోహరాబాద్ మండలం అనతి కాలంలోనే వేగంగా అభివృద్ధి నాలుగు గ్రామాల్లో పూర్తైన 177డబుల్ బెడ్ రూం ఇండ్లు మూడు గ్రామాల్లో లబ్ధిదారులకుఅందజేత మనోహరాబాద్, మే 29 : అభివృద్ధి పనుల్ల�
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం మాసాబ్ ట్యాంక్లోని మున్సిపల్ పరిపాలన శాఖ కార్యాలయంలో మున్సిపల్ స్పెషల్ చీఫ్
హైదరాబాద్ : డబుల్ బెడ్రూం ఇండ్లు నిరుపేదలకు సీఎం కేసీఆర్ ఇస్తున్న కానుక అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేటలో నిర్మించిన డ
హైదరాబాద్ : డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో నివసించే పేదలకు వైద్య సేవలు అందించేందుకే బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మాసాబ్ ట్యాంక్ లోని మంత్రి కార్యాలయంలో జిల్�
కామారెడ్డి : డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంపై విమర్శలు చేసే పార్టీలు బాన్సువాడ నియోజకవర్గాన్ని చూడాలి. బాన్సువాడ వస్తే తెలంగాణ అభివృద్ధి అంటే చూపిస్తామని ప్రతి పక్షాలపై మంత్రి హరీశ్రావు ఫైర్ అయ్యారు. శ
సిద్దిపేట : రైతులంతా ఆయిల్ ఫామ్ను పెద్ద ఎత్తున సాగు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రిహరీశ్ రావు రైతులకు పిలుపు నిచ్చారు. గురువారం దుబ్బాక మండలం పోతరెడ్డిపేట గ్రామంలో 50 మంది డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారు�
బెజ్జంకి : సిద్దిపేట జిల్లా పర్యటనలో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామానికి చేరుకున్న మంత్రి ముందుగా గ్రామ చెన్న కేశవ స్వామి ఆల�
సింగరాజుపల్లిలో పండుగలా డబుల్ బెడ్ ఇండ్ల ప్రారంభోత్సవం మంత్రి ఎర్రబెల్లి చేతులమీదుగా గృహప్రవేశాలు దుర్గమ్మ పండుగ వేళ సొంతింట్లోకి లబ్ధిదారులు పేదలకు అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి ఆయన వల్లే కరువు