హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం మాసాబ్ ట్యాంక్లోని మున్సిపల్ పరిపాలన శాఖ కార్యాలయంలో మున్సిపల్ స్పెషల్ చీఫ్
హైదరాబాద్ : డబుల్ బెడ్రూం ఇండ్లు నిరుపేదలకు సీఎం కేసీఆర్ ఇస్తున్న కానుక అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేటలో నిర్మించిన డ
హైదరాబాద్ : డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో నివసించే పేదలకు వైద్య సేవలు అందించేందుకే బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మాసాబ్ ట్యాంక్ లోని మంత్రి కార్యాలయంలో జిల్�
కామారెడ్డి : డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంపై విమర్శలు చేసే పార్టీలు బాన్సువాడ నియోజకవర్గాన్ని చూడాలి. బాన్సువాడ వస్తే తెలంగాణ అభివృద్ధి అంటే చూపిస్తామని ప్రతి పక్షాలపై మంత్రి హరీశ్రావు ఫైర్ అయ్యారు. శ
సిద్దిపేట : రైతులంతా ఆయిల్ ఫామ్ను పెద్ద ఎత్తున సాగు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రిహరీశ్ రావు రైతులకు పిలుపు నిచ్చారు. గురువారం దుబ్బాక మండలం పోతరెడ్డిపేట గ్రామంలో 50 మంది డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారు�
బెజ్జంకి : సిద్దిపేట జిల్లా పర్యటనలో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామానికి చేరుకున్న మంత్రి ముందుగా గ్రామ చెన్న కేశవ స్వామి ఆల�
సింగరాజుపల్లిలో పండుగలా డబుల్ బెడ్ ఇండ్ల ప్రారంభోత్సవం మంత్రి ఎర్రబెల్లి చేతులమీదుగా గృహప్రవేశాలు దుర్గమ్మ పండుగ వేళ సొంతింట్లోకి లబ్ధిదారులు పేదలకు అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి ఆయన వల్లే కరువు
సంక్షేమ ఫలాలను నిరంతరం అందిస్తున్న ముఖ్యమంత్రి ఆయన మాత్రమే.. ప్రజలు ప్రతిపక్షాల మాయలో పడకుండా కేసీఆర్కు కృతజ్ఞులుగా ఉండాలి భాస్కర్నగర్లో డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రారంభోత్సవంలో ప్రభుత్వ విప్ రేగా సా
హనుమకొండ : అభివృద్ధి, సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని ఆత్మకూరు మండలం కటక్షాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన 60 డ�
నిజామాబాద్ : బాన్సువాడ యోజకవర్గంలో ఇంటింటికి తాగునీరు, గుంటగుంటకు సాగునీరు, ప్రతి పేదవారికి సొంత ఇల్లు నిర్మించాలన్నదే తన ధ్యేయమని స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. కోటగిరి మండలం హంగర్గఫారం గ్రా�
సిద్దిపేట : సమిష్టి కృషితోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. అందరి భాగస్వామ్యంతోనే మీ గ్రామానికి గౌరవం వచ్చింది. ఐకమత్యంతో ఆదర్శంగా తీర్చిదిద్దిన ప్రజల కృషి ప్రశంసనీయమని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ర�
రాష్ట్ర బడ్జెట్లో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి రూ.12 వేల కోట్లు కేటాయించారు. ఇది గత బడ్జెట్ కంటే రూ.1,000 కోట్లు ఎక్కువ. వంద శాతం సబ్సిడీతో ప్రభుత్వమే ఇండ్లు నిర్మించి ఇవ్వడంతోపాటు, సొంత స్థలం ఉన్నవార�
కంటోన్మెంట్ నియోజకవర్గం వెస్ట్ మారేడ్పల్లి లో 5.8 ఎకరాల విస్తీర్ణంలో 36.27 కోట్ల రూపాయాల వ్యయంతో నూతనంగా నిర్మించిన 468 డబుల్ బెడ్ రూం ఇండ్లను ఈ నెల 3న ఉదయం 9:30 గంటలకు మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామ
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఆదిలాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సీఎం కేసీఆర్ ప్రధాని అయితే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొ