వచ్చే ఏడాది మార్చి నాటికి తొలి విడుత లక్ష డబుల్ బెడ్రూం ఇండ్ల లక్ష్యం పూర్తి డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంతో మారుతున్న మురికివాడలు ఇప్పటికే 4,038 కుటుంబాల్లో డబుల్ సంతోషం తాజాగా మరో 264 మంది లబ్ధిదారులకు
రెండింటినీ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే ఒక్కో ఫ్లాట్ విలువ 40 లక్షలు మిగతా 28 రాష్ర్టాల్లో.. ఎక్కడా ఇంత గొప్ప పథకం లేదు దళారులకు, పైరవీలకు అవకాశమే లేదు వారి మాటలు నమ్మి మోసపోకండి చాచా నెహ్రూనగ�
హైదరాబాద్: లంచాలు తీసుకుని ఇండ్లు ఇస్తామని చెప్తే నమ్మొద్దని మంత్రి కేటీఆర్ సూచించారు. ఇండ్ల విషయంలో ఎలాంటి పైరవీలు ఉండవని, లాటరీ పద్ధతిలో బస్తీవాసులకు ఇండ్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. సనత్నగర్�
Minister KTR | నగరంలో మరో 248 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లబ్ధిదారులకు అందుబాటులోకి వచ్చాయి. సనత్ నియోజకవర్గంలోని బన్సీలాల్పేట డివిజన్ చాచా నెహ్రూ నగర్లో నిర్మించిన 248 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంత్రి కేటీఆర్ ప
పైసా ఖర్చు లేకుండా ఇండ్లు కట్టిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం చాచానెహ్రూనగర్లో 264 మందికి నేడు ఇండ్లు పంపిణీ చేయనున్న మంత్రి కేటీఆర్ నియోజకవర్గ ప్రజల తరపున సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు మంత్రి తలసాని శ్రీనివా�
త్వరలోనే ఈ పథకం ప్రారంభం కాంగ్రెస్ పాలనలో కాగితాల్లోనే ఇండ్లు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వేల్పూర్, డిసెంబర్ 8: సొంత జాగా ఉన్నవాళ్లకు ఇండ్లు కట్టించే పథకం త్వరలోనే ప్రారంభమవుతుందని రోడ్లు, భవనాల శాఖ
మంత్రి వేముల | అర్హులకు నిష్పక్షపాతంగా డబుల్ బెడ్ రూం ఇండ్లను కేటాయించామని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. జిల్లాలోని వేల్పూర్లో లబ్ధిదారులతో అట్టహాసంగా గృహ ప్రశాలు చేయించారు.
బన్సీలాల్పేట్ : పేద ప్రజల కోసం ప్రభుత్వం ఉచితంగా నిర్మించి ఇస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎంతో పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. సోమవా�
బన్సీలాల్పేట్ : లబ్ధిదారుల సమక్షంలో అర్హులను ఎంపిక చేస్తూ, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపు అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర మత్స్య, పాడి, పశు సంవర్థక, సినిమాటోగ్రఫి శాఖల మంత్రి తలసాని శ
బన్సీలాల్పేట్ : పొట్టి శ్రీరాములు నగర్లోని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాలనీ వద్ద నిర్మించిన అమ్మవారి నూతన ఆలయాన్ని బుధవారం ప్రారంభించారు. రాష్ట్ర సినిమాటోగ్రఫి, మత్స్య, పాడి, పశు సంవర్థక శాఖల మంత్రి తల�
90 శాతం పనులు పూర్తి… విశాలమైన రోడ్లు, వీధి దీపాలు, అంతర్గత డ్రైనేజీ.. లబ్ధిదారుల నుంచి దరఖాస్తుల స్వీకరణ మనోహరాబాద్, నవంబర్ 12: ఇండ్లు లేని నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్