పరిగి : మే నెలాఖరు లోపు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి ఆదేశించారు. సోమవారం పరిగి పట్టణ సమీపంలోని తుంకులగడ్డలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులను ఎమ్
Minister Gangula | నగరంలో జరిగిన కారు ప్రమాద ఘటన దురదృష్టకరం, మృతి చెందిన నలుగురి కుటుంబాలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
ఖైరతాబాద్ : నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో హైదరాబాద్ మహానగర పరిధిలో 111 ప్రాంతాల్లో చేపట్టిన డబుల్ బెడ్రూం గృహాల నిర్మాణాలు యజ్ఞంలా సాగుతున్నది. ఇటీవల స్పెయిన్ దేశం�
అమీర్పేట్ : నిరుపేదల ప్రయోజనాల కోసం అవసరమైతే ప్రభుత్వ స్థలాలను వినియోగించేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. బుధ
Mnister Srinivas goud | గడపగడపకు ప్రభుత్వ పథకాలు అందుతుండటంతో ప్రజల జీవన శైలిలో సమున్నతమైన మార్పులు వచ్చాయని, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
ఘట్కేసర్, జనవరి 4 : అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయిస్తున్నదని ఘట్కేసర్ చైర్పర్సన్ ఎం.పావనీ జంగయ్య యాదవ్ తెలిపారు. ఘట్కేసర్లో మంగళవారం నిర్వహించిన లబ్ధిదారుల సమా�
లబ్ధిదారులకు అందజేసిన విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి బడంగ్పేట : పైసా ఖర్చు లేకుండా డబుల్ బెడ్రూం ఇండ్లు అందజేస్తున్న రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్కు ప్రజలు అండగా ఉండాలని విద్యాశాఖ మంత్రి పి �
వచ్చే ఏడాది మార్చి నాటికి తొలి విడుత లక్ష డబుల్ బెడ్రూం ఇండ్ల లక్ష్యం పూర్తి డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంతో మారుతున్న మురికివాడలు ఇప్పటికే 4,038 కుటుంబాల్లో డబుల్ సంతోషం తాజాగా మరో 264 మంది లబ్ధిదారులకు
రెండింటినీ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే ఒక్కో ఫ్లాట్ విలువ 40 లక్షలు మిగతా 28 రాష్ర్టాల్లో.. ఎక్కడా ఇంత గొప్ప పథకం లేదు దళారులకు, పైరవీలకు అవకాశమే లేదు వారి మాటలు నమ్మి మోసపోకండి చాచా నెహ్రూనగ�
హైదరాబాద్: లంచాలు తీసుకుని ఇండ్లు ఇస్తామని చెప్తే నమ్మొద్దని మంత్రి కేటీఆర్ సూచించారు. ఇండ్ల విషయంలో ఎలాంటి పైరవీలు ఉండవని, లాటరీ పద్ధతిలో బస్తీవాసులకు ఇండ్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. సనత్నగర్�