Minister KTR | నగరంలో మరో 248 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లబ్ధిదారులకు అందుబాటులోకి వచ్చాయి. సనత్ నియోజకవర్గంలోని బన్సీలాల్పేట డివిజన్ చాచా నెహ్రూ నగర్లో నిర్మించిన 248 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంత్రి కేటీఆర్ ప
పైసా ఖర్చు లేకుండా ఇండ్లు కట్టిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం చాచానెహ్రూనగర్లో 264 మందికి నేడు ఇండ్లు పంపిణీ చేయనున్న మంత్రి కేటీఆర్ నియోజకవర్గ ప్రజల తరపున సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు మంత్రి తలసాని శ్రీనివా�
త్వరలోనే ఈ పథకం ప్రారంభం కాంగ్రెస్ పాలనలో కాగితాల్లోనే ఇండ్లు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వేల్పూర్, డిసెంబర్ 8: సొంత జాగా ఉన్నవాళ్లకు ఇండ్లు కట్టించే పథకం త్వరలోనే ప్రారంభమవుతుందని రోడ్లు, భవనాల శాఖ
మంత్రి వేముల | అర్హులకు నిష్పక్షపాతంగా డబుల్ బెడ్ రూం ఇండ్లను కేటాయించామని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. జిల్లాలోని వేల్పూర్లో లబ్ధిదారులతో అట్టహాసంగా గృహ ప్రశాలు చేయించారు.
బన్సీలాల్పేట్ : పేద ప్రజల కోసం ప్రభుత్వం ఉచితంగా నిర్మించి ఇస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎంతో పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. సోమవా�
బన్సీలాల్పేట్ : లబ్ధిదారుల సమక్షంలో అర్హులను ఎంపిక చేస్తూ, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపు అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర మత్స్య, పాడి, పశు సంవర్థక, సినిమాటోగ్రఫి శాఖల మంత్రి తలసాని శ
బన్సీలాల్పేట్ : పొట్టి శ్రీరాములు నగర్లోని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాలనీ వద్ద నిర్మించిన అమ్మవారి నూతన ఆలయాన్ని బుధవారం ప్రారంభించారు. రాష్ట్ర సినిమాటోగ్రఫి, మత్స్య, పాడి, పశు సంవర్థక శాఖల మంత్రి తల�
90 శాతం పనులు పూర్తి… విశాలమైన రోడ్లు, వీధి దీపాలు, అంతర్గత డ్రైనేజీ.. లబ్ధిదారుల నుంచి దరఖాస్తుల స్వీకరణ మనోహరాబాద్, నవంబర్ 12: ఇండ్లు లేని నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్
ఖమ్మం: ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని టేకులపల్లిలో నూతనంగా నిర్మించిన కేసీఆర్ టవర్స్ లో ఉండే ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్లు శుక్రవారం జ�
ఖమ్మం: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిరుపేదలకోసం నిర్మించి ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు సంబంధించిన పట్టాల పంపిణీ కార్యక్రమం నగరంలో కొనసాగుతుంది. ఖమ్మం నగరంలోని 1040 మంది నిరుపేదలకు టేకులపల్లిలో డ�
మంత్రి కొప్పుల | జిల్లాలోని మల్యాల మండలంలో నూకపల్లి గ్రామశివారులో ప్రభుత్వం ఇండ్లు లేని నిరుపేదల కోసం జీ+1 తరహాలో నిర్మించిన 65 డబుల్ బెడ్ రూం ఇండ్లను మంత్రి కొప్పుల ఈశ్వర్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవి�