ఖమ్మం: ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని టేకులపల్లిలో నూతనంగా నిర్మించిన కేసీఆర్ టవర్స్ లో ఉండే ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్లు శుక్రవారం జ�
ఖమ్మం: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిరుపేదలకోసం నిర్మించి ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు సంబంధించిన పట్టాల పంపిణీ కార్యక్రమం నగరంలో కొనసాగుతుంది. ఖమ్మం నగరంలోని 1040 మంది నిరుపేదలకు టేకులపల్లిలో డ�
మంత్రి కొప్పుల | జిల్లాలోని మల్యాల మండలంలో నూకపల్లి గ్రామశివారులో ప్రభుత్వం ఇండ్లు లేని నిరుపేదల కోసం జీ+1 తరహాలో నిర్మించిన 65 డబుల్ బెడ్ రూం ఇండ్లను మంత్రి కొప్పుల ఈశ్వర్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవి�
వేల్పూర్ : మండల కేంద్రంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్లను సోమవారం రాష్ట్ర గృహ నిర్మాణ, రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు.ఇండ్ల నిర్మాణం పనులు చివరి దశకు చేరుకోవడంతో పను�
ఖమ్మం : ఖమ్మం నగరం టేకులపల్లిలోని డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయాల ప్రాంగణంలో ప్రజలకు అవసరమైన అన్నిరకాల నిత్యావసరాలను అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. సోమవారం డబుల్ బె�
బన్సీలాల్పేట్, అక్టోబర్ 1 : దీపావళి పండుగ నాటికి అర్హులైన పేద లబ్దిదారులకు ‘డబుల్ బెడ్రూమ్’ ఇండ్లను అందజేస్తామని రాష్ట్ర సినిమాటోగ్రఫి, మత్స్య, పాడి, పశు సంవర్థక శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాద
బన్సీలాల్పేట్ : దీపావళి నాటికి అర్హులైన పేద లబ్ధిదారులకు ‘డబుల్ బెడ్రూమ్’ ఇండ్లను అందజేస్తామని రాష్ట్ర సినిమా టోగ్రఫి, పాడి, పశు సంవర్థక శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బన్సీలాల్పేట్�
Secunderabad | నగరంలోని బన్సీలాల్పేటలో డబుల్ బెడ్రూం ఇళ్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక్కడి ఇళ్ల నిర్మాణ పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వయంగా
ఎన్నో ఏండ్ల్ల నిరీక్షణకు తెరపడింది. చెమర్చిన కండ్లతో ఇండ్లను చూడగానే లబ్ధిదారులు ఆనందబాష్పాలు కురిపించారు. కరోనా మహమ్మారి కారణంగా కొంత జాప్యం ఏర్పడటంతో పాటు విపక్షాల కుటిల రాజకీయాల మధ్య ఇండ్లు వస్తాయా
సికింద్రాబాద్ : జీహెచ్ఎంసీలో విలీనం చేస్తేనే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా అభివృద్ది చెందుతుందని రాష్ట్ర పశు సంవర్దక, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కంటోన్మెంట్ ని�