సిటీబ్యూరో, సెప్టెంబరు 21 (నమస్తే తెలంగాణ) : విశాలంగా చక్కటి సదుపాయాలతో ప్రభుత్వం నిర్మించి ఇస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లు విడుతల వారీగా అందుబాటులోకి వస్తున్నాయి. సికింద్రాబాద్ కట్టమైసమ్మ సిల్వర్ కాంప�
మాఫీ పైసలు బ్యాంకు ఖాతాల్లో వేసేందుకు సన్నాహం సొంత స్థలంలో డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మాణానికి బడ్జెట్లో రూ.10 వేల కోట్లు ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు హుస్నాబాద్/హుజూరాబాద్, సెప్టెంబర్ 15: రుణమా
మంత్రి హరీశ్ రావు | కేంద్రంలోని బీజేపీ సర్కార్ రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మారిందని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం దొడ్డు వడ్లను కొనడంలేదని, వ్యవసాయ మార్కెట్లను ఎత్తివేసి, డీజిల్ ధరలు
మియాపూర్ : సీఎం కేసీఆర్ కలల ప్రాజెక్టు డబుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపులో పారదర్శకత,నిష్పాక్షతను పాటించాలని, తద్వారా ప్రభుత్వంపై ప్రజలకు మరింత విశ్వాసం పెరుగుతుందని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప�
అభివృద్ధిపై ప్రశ్నిస్తే తిడ్తరా? ఇదెక్కడి న్యాయం ఈటలా? హుజూరాబాద్ అభివృద్ధికి నేనే జిమ్మేదారు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు హుజూరాబాద్, సెప్టెంబర్ 4: ‘ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేస
దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డిసోన్, సెప్టెంబర్ 4: పేదింటి ఆత్మగౌరవాన్ని పెంచేలా ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నదని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. న�
కార్పొరేట్ భవనాల స్థాయిలో నిర్మిస్తున్న ప్రభుత్వం లక్షలు ఖర్చు చేసి మౌలిక వసతులు కైత్లాపూర్లో ప్రారంభానికి సిద్ధం సుసంపన్న వర్గాల కోసం ప్రైవేట్ సంస్థలు నిర్మిస్తున్న బహుళ అంతస్తులకు దీటుగా పేదల క�
కంటోన్మెంట్, ఆగస్టు 29: పేదల సొంతింటి కల నేరవేరనున్నది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లు ఆ పేదలకు అందనున్నాయి. ఈ క్రమంలో కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని రసూల్పురా సిల్వర్ �
బన్సీలాల్పేట్ : వక్ఫ్బోర్డు స్థలంలో పేద ముస్లీం కుటుంబాలకు రెండు పడక గదుల ఇండ్లు నిర్మించి ఇస్తామని రాష్ట్ర సినిమాటోగ్రఫి, మత్స్య, పాడి, పశు సంవర్థక శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురు�