బన్సీలాల్పేట్ : దీపావళి నాటికి అర్హులైన పేద లబ్ధిదారులకు ‘డబుల్ బెడ్రూమ్’ ఇండ్లను అందజేస్తామని రాష్ట్ర సినిమా టోగ్రఫి, పాడి, పశు సంవర్థక శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బన్సీలాల్పేట్�
Secunderabad | నగరంలోని బన్సీలాల్పేటలో డబుల్ బెడ్రూం ఇళ్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక్కడి ఇళ్ల నిర్మాణ పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వయంగా
ఎన్నో ఏండ్ల్ల నిరీక్షణకు తెరపడింది. చెమర్చిన కండ్లతో ఇండ్లను చూడగానే లబ్ధిదారులు ఆనందబాష్పాలు కురిపించారు. కరోనా మహమ్మారి కారణంగా కొంత జాప్యం ఏర్పడటంతో పాటు విపక్షాల కుటిల రాజకీయాల మధ్య ఇండ్లు వస్తాయా
సికింద్రాబాద్ : జీహెచ్ఎంసీలో విలీనం చేస్తేనే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా అభివృద్ది చెందుతుందని రాష్ట్ర పశు సంవర్దక, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కంటోన్మెంట్ ని�
సిటీబ్యూరో, సెప్టెంబరు 21 (నమస్తే తెలంగాణ) : విశాలంగా చక్కటి సదుపాయాలతో ప్రభుత్వం నిర్మించి ఇస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లు విడుతల వారీగా అందుబాటులోకి వస్తున్నాయి. సికింద్రాబాద్ కట్టమైసమ్మ సిల్వర్ కాంప�
మాఫీ పైసలు బ్యాంకు ఖాతాల్లో వేసేందుకు సన్నాహం సొంత స్థలంలో డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మాణానికి బడ్జెట్లో రూ.10 వేల కోట్లు ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు హుస్నాబాద్/హుజూరాబాద్, సెప్టెంబర్ 15: రుణమా
మంత్రి హరీశ్ రావు | కేంద్రంలోని బీజేపీ సర్కార్ రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మారిందని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం దొడ్డు వడ్లను కొనడంలేదని, వ్యవసాయ మార్కెట్లను ఎత్తివేసి, డీజిల్ ధరలు
మియాపూర్ : సీఎం కేసీఆర్ కలల ప్రాజెక్టు డబుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపులో పారదర్శకత,నిష్పాక్షతను పాటించాలని, తద్వారా ప్రభుత్వంపై ప్రజలకు మరింత విశ్వాసం పెరుగుతుందని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప�
అభివృద్ధిపై ప్రశ్నిస్తే తిడ్తరా? ఇదెక్కడి న్యాయం ఈటలా? హుజూరాబాద్ అభివృద్ధికి నేనే జిమ్మేదారు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు హుజూరాబాద్, సెప్టెంబర్ 4: ‘ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేస