మంత్రి తలసాని| సకల సౌకర్యాలతో డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. నగరంలోని ముషీరాబాద్లో నిర్మించిన �
నేడు నాలుగుచోట్ల లబ్ధిదారులకు అందజేత వారం రోజులుగా సాగుతున్న ఇండ్ల పంపిణీ సిటీబ్యూరో, జూలై 7 (నమస్తే తెలంగాణ) : నిరుపేదల సొంతింటి కల సాకారం వడివడిగా అమలవుతోంది. నగరంలో వారం రోజులుగా డబుల్ బెడ్రూం ఇండ్ల పం�
నేడు డబుల్ బెడ్ రూం ఇండ్ల ప్రారంభోత్సవం ముఖ్య అతిథులుగా రానున్న మంత్రి తలసాని, మేయర్ విజయలక్ష్మి బన్సీలాల్పేట్, జూలై 4: పేదల బస్తీలు రూపురేఖలు మార్చుకుని ఆత్మ గౌరవంతో తలెత్తుకొని నిలబడుతున్నాయి. ఎం�
సిరిసిల్లలో డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించిన సీఎం కేసీఆర్ | సిరిసిల్లలోని కార్మికుల కోసం తంగళ్లపల్లి మండలం మండేపల్లి వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను సీఎం కేసీఆర్ ఆదివారం ప్రారంభించారు. అం
సీఎం కేసీఆర్| సీఎం కేసీఆర్ నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ఆదివారం ఉదయం రోడ్డు మార్గంలో సిరిసిల్ల చేరుకుంటారు.
డబుల్ బెడ్రూం ఇండ్ల కోసంపలువురు మహిళల వినతి మంజూరుకు మంత్రి కేటీఆర్ హామీ సిరిసిల్ల,/సిరిసిల్ల టౌన్ జూలై 3: చిత్తశుద్ధితో పేదల సమస్యలు పరిష్కరించే ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి తన ఆత్మీయత�
సీఎం స్వగ్రామంలో డబుల్ బెడ్రూం ఇండ్లు పూర్తి ఆర్థిక మంత్రి హరీశ్రావు సిద్దిపేట అర్బన్, జూలై 3: సిద్దిపేట రూర ల్ మండలం చింతమడక అనుబంధ గ్రామం దమ్మచెరువులో 56, మాచాపూర్ గ్రామ పంచాయతీలోని హరీశ్నగర్లో 30 �
సిటీబ్యూరో, జూన్ 30 (నమస్తే తెలంగాణ ), బన్సీలాల్పేట్ : నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్న సీఎం కేసీఆర్ సంకల్పంలో భాగంగా జీవై రెడ్డి కంపౌండ్ వద్ద కొత్తగా నిర్మించిన 180డబుల్ బెడ్ రూం ఇండ్లను గురువారం లబ�