సిటీబ్యూరో, జూన్ 30 (నమస్తే తెలంగాణ ), బన్సీలాల్పేట్ : నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్న సీఎం కేసీఆర్ సంకల్పంలో భాగంగా జీవై రెడ్డి కంపౌండ్ వద్ద కొత్తగా నిర్మించిన 180డబుల్ బెడ్ రూం ఇండ్లను గురువారం లబ�
అంబేద్కనగర్లో డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభించిన కేటీఆర్ | నగరంలోని అంబేద్కనగర్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభించారు.
ప్రారంభించనున్న పురపాలక మంత్రి కేటీఆర్ రూ.28 కోట్లతో 330 ఇండ్ల నిర్మాణం అన్ని హంగులతో సాగరతీరంలో గృహ సముదాయాలు అంబేద్కర్నగర్లో నేడు గృహప్రవేశాలు సిటీబ్యూరో, జూన్ 25 (నమస్తే తెలంగాణ ) : ఆహ్లాదకరమైన సాగర తీ�