మంత్రి ఐకే రెడ్డి | పేదలు ఆత్మ గౌరవంతో జీవించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూం పథకం ప్రవేశ పెట్టారని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
మంత్రి కేటీఆర్| మంత్రి కేటీఆర్ నేడు సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఎల్లారెడ్డిపేటలో మండలంలో డబల్ బెడ్రూం ఇండ్లను ప్రా�
దరఖాస్తుల స్వీకరణ | సిద్దిపేట జిల్లా గజ్వేల్లో అర్హులకు డబుల్ బెడ్రూంలు కేటాయించేందుకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ఆదివారం ప్రా�
మంత్రి హరీశ్ రావు | రాబోయే కొద్ది రోజుల్లో సొంత జాగాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.
దుబ్బాక | దుబ్బాక నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లు, కాళేశ్వరం ప్రాజెక్టు కాల్వల భూసేకరణపై సిద్దిపేట కలెక్టరేట్లో మంత్రి హరీష్ రావు
మంచినీరు, రహదారులు, విద్యుత్, గృహ నిర్మాణం లాంటి మౌలిక సదుపాయల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. తెలంగాణలో ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి చిత్తశుద్దితో ప్రయత్నాలు చేస్తున్నది. ప్రతీ ఇంటికి ప్రతిరోజ�