మంత్రి కేటీఆర్| మంత్రి కేటీఆర్ నేడు సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఎల్లారెడ్డిపేటలో మండలంలో డబల్ బెడ్రూం ఇండ్లను ప్రా�
దరఖాస్తుల స్వీకరణ | సిద్దిపేట జిల్లా గజ్వేల్లో అర్హులకు డబుల్ బెడ్రూంలు కేటాయించేందుకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ఆదివారం ప్రా�
మంత్రి హరీశ్ రావు | రాబోయే కొద్ది రోజుల్లో సొంత జాగాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.
దుబ్బాక | దుబ్బాక నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లు, కాళేశ్వరం ప్రాజెక్టు కాల్వల భూసేకరణపై సిద్దిపేట కలెక్టరేట్లో మంత్రి హరీష్ రావు
మంచినీరు, రహదారులు, విద్యుత్, గృహ నిర్మాణం లాంటి మౌలిక సదుపాయల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. తెలంగాణలో ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి చిత్తశుద్దితో ప్రయత్నాలు చేస్తున్నది. ప్రతీ ఇంటికి ప్రతిరోజ�
సొంతింటి కల| పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. హైదరాబాద్ తరహాలో జగిత్యాలలో నాలుగు వేలకు పైగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్కు దక్కుతుందని �
నాలుగెకరాలు అందించిన ఎమ్మెల్సీ పురాణంకోటపల్లి, ఏప్రిల్ 30 : పేదల కోసం నిర్మిస్తున్న డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి ఎమ్మెల్సీ పురాణం సతీశ్కుమార్ నాలుగెకరాల భూమిని విరాళమిచ్చారు. మంచిర్యాల జిల్లా క�
డబుల్ ఇండ్లు | డబుల్ బెడ్రూం ఇండ్ల పథకంతో లక్షల మంది సొంతింటి కల సాకారం అవుతున్నది. 2016లో పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 1,56,573 ఇండ్లు కట్టించింది.
సిద్దిపేట : ఈ ప్లవ నామ సంవత్సరం వస్తు వస్తూనే సిద్దిపేటలోని నిరుపేదల జీవితాల్లో సంతోషాలను తీసుకువచ్చింది. సిద్దిపేటలో ఏన్నో ఏళ్లుగా అద్దె ఇళ్లలో నివసిస్తున్న 232 మంది నిరుపేద కుటుంబాలకు మంత్రి హరీశ్రావ�