పిల్లిగుడిసెలో నాణ్యతాప్రమాణాలతో ఇండ్ల నిర్మాణం 4 చోట్ల లిఫ్ట్ సౌకర్యం హర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు ఏర్పాట్లను పర్యవేక్షించిన కార్పొరేటర్ చాదర్ఘాట్, ఆగస్టు 11 : మలక్పేట నియోజకవర్గంలోని పిల�
ఈ ఫొటోలో ఉన్న బిల్డింగ్ చూశారా ! ఏదో లగ్జరీ అపార్ట్మెంట్లా కనిపిస్తుంది కదూ !! కానీ అది కమర్షియల్ అపార్ట్మెంట్ కాదు.. ఇండ్లు లేని పేదల కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టిస్తున్న డబుల్ బెడ్రూం కాంప్
జగిత్యాల : ఆత్మగౌరవ లోగిళ్లు.. మన డబుల్ బెడ్ రూం ఇండ్లు అని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పడకల్ గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను మంత�
ఈ నెల 28న గృహ ప్రవేశాలు రసూల్పురాలో డబుల్ బెడ్ రూం ఇండ్లు పూర్తి 168 ఇండ్ల ప్రారంభోత్సవానికి సిద్ధం కంటోన్మెంట్, జూలై 17: పేదల చిరకాల వాంఛ సొంత గూడు.. మనదంటూ ఒక ఇల్లు ఉంటే ఎలాగైనా బతుకొచ్చనే ధీమా.. పొద్దంతా క�
అమీర్పేట్, జూలై 14 : డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పిస్తామంటూ బోరబండ పరిసర ప్రాంతాల్లో అమాయకులను మోసం చేసి, లక్షల్లో డబ్బులు వసూలు చేసిన ఇద్దరు మహిళలు కటకటాల పాలయ్యారు. సనత్నగర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకు
నాలుగు కాలనీల్లో 410ఇండ్లు ప్రారంభం లక్కీ డ్రా ద్వారా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక ముషీరాబాద్లో 143, సికింద్రాబాద్లో 267 మందికి అందజేత పేదల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యం పైసా ఖర్చులేకుండా డబుల్ ఇండ్లు �
మంత్రి తలసాని| సకల సౌకర్యాలతో డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. నగరంలోని ముషీరాబాద్లో నిర్మించిన �
నేడు నాలుగుచోట్ల లబ్ధిదారులకు అందజేత వారం రోజులుగా సాగుతున్న ఇండ్ల పంపిణీ సిటీబ్యూరో, జూలై 7 (నమస్తే తెలంగాణ) : నిరుపేదల సొంతింటి కల సాకారం వడివడిగా అమలవుతోంది. నగరంలో వారం రోజులుగా డబుల్ బెడ్రూం ఇండ్ల పం�
నేడు డబుల్ బెడ్ రూం ఇండ్ల ప్రారంభోత్సవం ముఖ్య అతిథులుగా రానున్న మంత్రి తలసాని, మేయర్ విజయలక్ష్మి బన్సీలాల్పేట్, జూలై 4: పేదల బస్తీలు రూపురేఖలు మార్చుకుని ఆత్మ గౌరవంతో తలెత్తుకొని నిలబడుతున్నాయి. ఎం�
సిరిసిల్లలో డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించిన సీఎం కేసీఆర్ | సిరిసిల్లలోని కార్మికుల కోసం తంగళ్లపల్లి మండలం మండేపల్లి వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను సీఎం కేసీఆర్ ఆదివారం ప్రారంభించారు. అం
సీఎం కేసీఆర్| సీఎం కేసీఆర్ నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ఆదివారం ఉదయం రోడ్డు మార్గంలో సిరిసిల్ల చేరుకుంటారు.