నయా పైసా వద్దు.. ఉచితంగా ఇస్తున్నాం పేదల ఆనందమే సీఎం సంకల్పం కుల మతాలకతీతంగా అభివృద్ధి 28 రాష్ర్టాల్లో ఇలాంటి పథకాలు ఉన్నాయా?: మంత్రి కేటీఆర్ సవాల్ రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): డబుల్ బెడ్�
రాజన్న సిరిసిల్ల : ప్రతిపక్షాలకు పనిలేక సీఎం కేసీఆర్పై ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో అమ�
కామారెడ్డి : తెలంగాణ నూతనంగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం అమలు చేస్తున్న పథకాలతో దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన�
తెలంగాణతో పాటు నేతన్నలకు తీవ్ర అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై కలిసికట్టుగా పోరాటం చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, చేనేత, జౌళిశాఖల మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప�
పరిగి : మే నెలాఖరు లోపు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి ఆదేశించారు. సోమవారం పరిగి పట్టణ సమీపంలోని తుంకులగడ్డలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులను ఎమ్
Minister Gangula | నగరంలో జరిగిన కారు ప్రమాద ఘటన దురదృష్టకరం, మృతి చెందిన నలుగురి కుటుంబాలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
ఖైరతాబాద్ : నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో హైదరాబాద్ మహానగర పరిధిలో 111 ప్రాంతాల్లో చేపట్టిన డబుల్ బెడ్రూం గృహాల నిర్మాణాలు యజ్ఞంలా సాగుతున్నది. ఇటీవల స్పెయిన్ దేశం�
అమీర్పేట్ : నిరుపేదల ప్రయోజనాల కోసం అవసరమైతే ప్రభుత్వ స్థలాలను వినియోగించేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. బుధ
Mnister Srinivas goud | గడపగడపకు ప్రభుత్వ పథకాలు అందుతుండటంతో ప్రజల జీవన శైలిలో సమున్నతమైన మార్పులు వచ్చాయని, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
ఘట్కేసర్, జనవరి 4 : అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయిస్తున్నదని ఘట్కేసర్ చైర్పర్సన్ ఎం.పావనీ జంగయ్య యాదవ్ తెలిపారు. ఘట్కేసర్లో మంగళవారం నిర్వహించిన లబ్ధిదారుల సమా�
లబ్ధిదారులకు అందజేసిన విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి బడంగ్పేట : పైసా ఖర్చు లేకుండా డబుల్ బెడ్రూం ఇండ్లు అందజేస్తున్న రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్కు ప్రజలు అండగా ఉండాలని విద్యాశాఖ మంత్రి పి �