గూడు లేని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కట్టిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లను ఓ బీజేపీ నేత ఫేక్ డ్యాక్యుమెంట్లు సృష్టించి లక్షల రూపాయలకు అమ్ముకొన్న ఉదంతం పాలమూరు జిల్లాలో కలకలం రేపింది.
Minister Harish Rao |సద్దితిన్న రేవును తలిస్తే.. దేవుడు సల్లగ చూస్తాడు. అందుకే పని చేసే ప్రభుత్వాన్ని ఆదరించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.
తాజా గణాంకాలు విడుదల హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పేదల ఆత్మగౌరవానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. రూ.19,329 కోట�
సిద్దిపేట : రూపాయి ఖర్చు లేకుండా..మీ చెమట చుక్క పడకుండా.. డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టించి పేదలకు అందిస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. జిల్లా లోని గజ్వేల్ మండలం బెజగామ గ్రామంల�
తిమ్మాపూర్లో పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లు నేడు లబ్ధిదారులకు కేటాయింపు పేదల సొంతింటి కలను తెలంగాణ ప్రభుత్వం నిజం చేస్తున్నది. డబుల్బెడ్రూం ఇండ్లు నిర్మించి లబ్ధిదారులకు అప్పగిస్తున్నది. ఈ క్రమంలో �
సీఎం కేసీఆర్తోనే పేదల సొంతింటి కల సాకారమవుతున్నదని ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని తీగలవేణి గ్రామంలో 25 డబుల్బెడ్రూం ఇండ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మ�
సిద్దిపేట : బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా కూడా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించిన దాఖలాలు లేవు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 60 వేల రూపాయలు ఇస్తే ఆ డబ్బులు బేస్మెంట్ కూడా సరిపోయేవి కావని వైద్య,ఆ�
పూర్తయిన వాటిని ప్రారంభించేందుకు సిద్ధం చేయాలి నెలలోగా పెండింగ్ పనులు పూర్తవ్వాలి నాణ్యతలో తేడా రావొద్దు సంగారెడ్డి కలెక్టర్ శరత్నాయక్ కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభా�
హైదరాబాద్ : నగరంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ కార్యాలయంలో జరిగిన సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా గ్రేటేర్లో రె�
‘నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు, సీఎం కేసీఆర్ సహకారంతో బాన్సువాడను అభివృద్ధి చేసిన. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా బాన్సువాడలో 10 వేల ఇండ్లను కట్టించిన.. తాడూ బొంగరం లేనోళ్లు ఏవేవో మాట్లాడితే ఊరుకునేది లేదు’ �
హైదరాబాద్ : పేద, మధ్య తరగతి ప్రజల సంతోషమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధి నారాయణ జోపిడి సంఘంలో రూ. 22.94 కోట్లతో చేపట్టనున�
జెట్స్పీడ్తో దూసుకెళ్తున్న మనోహరాబాద్ మండలం అనతి కాలంలోనే వేగంగా అభివృద్ధి నాలుగు గ్రామాల్లో పూర్తైన 177డబుల్ బెడ్ రూం ఇండ్లు మూడు గ్రామాల్లో లబ్ధిదారులకుఅందజేత మనోహరాబాద్, మే 29 : అభివృద్ధి పనుల్ల�