సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ కొల్లూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభు త్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయాన్ని పార్లమెంటరీ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ ర
డబుల్బెడ్రూం ఇండ్లకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన 7వ స్థాయీసంఘం సమావేశంలో మాట�
‘గుడ్మార్నింగ్ నాగర్కర్నూల్' కార్యక్రమం లో భాగంగా బుధవారం ఉదయం ఎ మ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి మున్సిపాలిటీలోని 6వ వార్డులో పర్యటించారు. కాలనీలో ప్రతి వీధిలో ఇంటింటికీ తిరుగు తూ ప్రజల సమస్యలు అడి�
మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కోసం లబ్ధిదారుల ఎంపికను శుక్రవారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మీశ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. గ
నిలువ నీడలేక.. తలదాచుకునే చోటులేక నానా ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు గూడు కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.
మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్లో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీపై రాద్ధాంతం చేస్తున్న బీజేపీ నాయకులు దమ్ముంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇండ్లు ఇప్పించాలని బీఆర్ఎస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు బోరిం
అభివృద్ధి పనులు వే గంగా పూర్తి చేయాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో బుధవారం అధికారులతో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుపై సమీక్షా సమావేశం నిర్
రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం మంజూరు చేస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండటానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్ అన�
వనపర్తి జిల్లాకేంద్రంలో రోడ్ల విస్తరణ ఒకప్పుడు పట్టణ ప్రజలకు కలగా మిగిలింది. తెలంగాణ రాకముందు నాటి ప్రజాప్రతినిధులు ఎన్నికల సమయంలో రోడ్ల విస్తరణ చేస్తాం.. అని చెప్పడం తీరా అమల్లోకి వచ్చేసరికి శూన్యంగా �