అభివృద్ధి పనులు వే గంగా పూర్తి చేయాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో బుధవారం అధికారులతో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుపై సమీక్షా సమావేశం నిర్
రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం మంజూరు చేస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండటానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్ అన�
వనపర్తి జిల్లాకేంద్రంలో రోడ్ల విస్తరణ ఒకప్పుడు పట్టణ ప్రజలకు కలగా మిగిలింది. తెలంగాణ రాకముందు నాటి ప్రజాప్రతినిధులు ఎన్నికల సమయంలో రోడ్ల విస్తరణ చేస్తాం.. అని చెప్పడం తీరా అమల్లోకి వచ్చేసరికి శూన్యంగా �
డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం చివరి దశకు చేరుకోవడంతో లబ్ధిదారుల కల సాకారమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు పేదలకు ఇచ్చిన మాట తప్పకుండా పైసా ఖర్చు లేకుండా డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించి ఇస్తుండడంత
ప్రతి పేదోడికీ సొంత ఇల్లు అనేది ఒక కల. దాని సాకారానికి తెలంగాణ ప్రభు త్వం రెండు పడకల ఇండ్లు కట్టిస్తామని ప్రకటించి.. ఇచ్చిన మాట ప్రకారం నగరాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్ బె�
వచ్చే సంక్రాంతి నాటికి జిల్లాలో ముగింపు దశలో ఉన్న 1,061 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్ పంచాయతీ రాజ్ ఈఈ సత్యారెడ్డిని ఆదేశించారు. చ�
అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తామ ని టీ(బీ)ఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పేర్కొన్నారు. గర్జనపల్లిలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి సర్పంచ్ గొర్రె కరుణతో కలిసి ఆదివారం ఆయన భూమ�
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లు పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. ప్రతి గ్రామంలో అర్హులకు విడతల వారీగా డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరవుతున్నాయి.
పేదల సొంతింటి కలను టీఆర్ఎస్ సర్కారు నెరవేరుస్తున్నది. దశలవారీగా నిర్మాణాలు పూర్తి చేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. సంగారెడ్డి జిల్లా కేంద్ర శివారులో 329, కంది వద్ద నిర్మించిన 96 డబుల్ బెడ్�
డబుల్ బెడ్రూం ఇండ్లను అత్యంత నిరుపేదలైన లబ్ధిదారులకే ఇస్తామని, రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా అందిస్తామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
ప్రభుత్వం నిర్ధేశించిన గడువులోపు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేయాల్సిందేనని కలెక్టర్ నారాయణరెడ్డి స్పష్టం చేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో మంగళవారం సంబంధిత శా�