తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు ఉపయోగపడేలా ఉన్నాయని వివిధ రాష్ర్టాల అధికారులు ప్రశంసించారు. బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్కు చెందిన 30 మంది అధికారులతో కూడిన బృందం �
‘ప్రభుత్వం పారదర్శకంగా గ్రామసభలో ఎంపిక చేసి పేదలకు డ బుల్బెడ్రూం ఇండ్లు ఇచ్చింది. ఇది చూసి ఓర్వలేకే మంథని ఎమ్మెల్యే శ్రీధర్బాబు అనవసర రాద్ధాంతం చేస్తున్నడు’ అంటూ పెద్దపల్లి జిల్లా మంథని పోచమ్మవాడ డబ
వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పేదల సొంతంటి కల త్వరలోనే సాకారం కానుందని, డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అధికారులను ఆదేశించారు.
డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, నాయకులు ఎన్ని కుట్రలు చేసినా మా పేదింటి ఆడ బిడ్డల కలను సాకారం చేశాం.
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ కొల్లూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభు త్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయాన్ని పార్లమెంటరీ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ ర
డబుల్బెడ్రూం ఇండ్లకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన 7వ స్థాయీసంఘం సమావేశంలో మాట�
‘గుడ్మార్నింగ్ నాగర్కర్నూల్' కార్యక్రమం లో భాగంగా బుధవారం ఉదయం ఎ మ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి మున్సిపాలిటీలోని 6వ వార్డులో పర్యటించారు. కాలనీలో ప్రతి వీధిలో ఇంటింటికీ తిరుగు తూ ప్రజల సమస్యలు అడి�
మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కోసం లబ్ధిదారుల ఎంపికను శుక్రవారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మీశ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. గ
నిలువ నీడలేక.. తలదాచుకునే చోటులేక నానా ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు గూడు కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.
మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్లో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీపై రాద్ధాంతం చేస్తున్న బీజేపీ నాయకులు దమ్ముంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇండ్లు ఇప్పించాలని బీఆర్ఎస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు బోరిం