ఏండ్లుగా కనీస సదుపాయాలు లేకుండా బతుకుతున్న హమాలీ బస్తీలోని పేదలకు అన్ని వసతులతో కూడిన డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇవ్వాలనేదే సీఎం కేసీఆర్ ఆలోచన అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
బోధన్ - బాసర- భైంసా జాతీయ రహదారి పనులను త్వరలోనే ప్రారంభం కానున్నాయని, రోడ్డులో భూములు కోల్పోయిన వారికి పరిహారం అందించడంలో సాధ్యమైనంత వరకు న్యాయం జరిగేలా చూస్తామని బోధన్ ఆర్డీవో రాజేశ్వర్ పేర్కొన్నా�
సంక్రాంతి నాటికి డబుల్బెడ్రూం ఇండ్ల పథకం లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకొంటున్నది. వచ్చే జనవరి 15 నాటికి ఇండ్ల నిర్మాణాలు, మౌలిక వసతులను పూర్తి చేసేందుకు యుద్ధప్రాతిపదికన చ�
ఇండ్లులేని పేదల కలను సీ ఎం కేసీఆర్ సాకారం చేస్తున్నారు. పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఆకాంక్షను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని అ మలుచేస్తున్నది.
: క్షేత్రస్థాయిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి, పరిపాలనా సౌలభ్యం కోసమే సీఎం కేసీఆర్ నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశారని శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి
డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆర్.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన ఇందల్వాయిలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను పరిశీలించారు.
రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూం ఇండ్లను సంక్రాంతి నాటికి లబ్ధిదారులకు పంపిణీ చేయడానికి సిద్ధం చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహనిర్మాణ శాఖల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
వచ్చే జనవరి 15 కల్లా రాష్ట్రవ్యాప్తంగా డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
నిరుపేదల కోసం అన్ని జిల్లాల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్బెడ్రూం ఇండ్ల పంపిణీ ప్రక్రియను జనవరి నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆయా జిల్లా ల కలెక్టర
రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్ రూమ్ల ఇండ్లను జనవరి 15, 2023 నాటికి లబ్ధిదారులకు పంపిణీకి సిద్ధం చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.
మండలంలో ఇండ్లు లేని నిరుపేదలకు రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు తరఫున ఇండ్లు నిర్మించి ఇస్తామని కడ్తాల్ జడ్పీటీసీ, ట్రస్టు చైర్మన్ దశరథ్నాయక్ అన్నారు.