అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తామ ని టీ(బీ)ఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పేర్కొన్నారు. గర్జనపల్లిలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి సర్పంచ్ గొర్రె కరుణతో కలిసి ఆదివారం ఆయన భూమ�
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లు పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. ప్రతి గ్రామంలో అర్హులకు విడతల వారీగా డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరవుతున్నాయి.
పేదల సొంతింటి కలను టీఆర్ఎస్ సర్కారు నెరవేరుస్తున్నది. దశలవారీగా నిర్మాణాలు పూర్తి చేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. సంగారెడ్డి జిల్లా కేంద్ర శివారులో 329, కంది వద్ద నిర్మించిన 96 డబుల్ బెడ్�
డబుల్ బెడ్రూం ఇండ్లను అత్యంత నిరుపేదలైన లబ్ధిదారులకే ఇస్తామని, రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా అందిస్తామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
ప్రభుత్వం నిర్ధేశించిన గడువులోపు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేయాల్సిందేనని కలెక్టర్ నారాయణరెడ్డి స్పష్టం చేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో మంగళవారం సంబంధిత శా�
ఏండ్లుగా కనీస సదుపాయాలు లేకుండా బతుకుతున్న హమాలీ బస్తీలోని పేదలకు అన్ని వసతులతో కూడిన డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇవ్వాలనేదే సీఎం కేసీఆర్ ఆలోచన అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
బోధన్ - బాసర- భైంసా జాతీయ రహదారి పనులను త్వరలోనే ప్రారంభం కానున్నాయని, రోడ్డులో భూములు కోల్పోయిన వారికి పరిహారం అందించడంలో సాధ్యమైనంత వరకు న్యాయం జరిగేలా చూస్తామని బోధన్ ఆర్డీవో రాజేశ్వర్ పేర్కొన్నా�
సంక్రాంతి నాటికి డబుల్బెడ్రూం ఇండ్ల పథకం లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకొంటున్నది. వచ్చే జనవరి 15 నాటికి ఇండ్ల నిర్మాణాలు, మౌలిక వసతులను పూర్తి చేసేందుకు యుద్ధప్రాతిపదికన చ�
ఇండ్లులేని పేదల కలను సీ ఎం కేసీఆర్ సాకారం చేస్తున్నారు. పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఆకాంక్షను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని అ మలుచేస్తున్నది.
: క్షేత్రస్థాయిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి, పరిపాలనా సౌలభ్యం కోసమే సీఎం కేసీఆర్ నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశారని శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి
డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆర్.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన ఇందల్వాయిలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను పరిశీలించారు.
రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూం ఇండ్లను సంక్రాంతి నాటికి లబ్ధిదారులకు పంపిణీ చేయడానికి సిద్ధం చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహనిర్మాణ శాఖల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.