కంటోన్మెంట్ బోర్డు పరిధిలో తొలగించిన ఓట్లను పునరుద్ధ్దరించాలని కోరుతూ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ మన్నె క్రిశాంక్ నేతృత్వంలో శుక్రవారం చేపట్టిన బోర్డు కార్యా�
సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వ జలసంకల్పం ఎంతో గొప్పదని, అందువల్లే మహాద్భుత కాళేశ్వరం ప్రాజెక్టు అత్యంత స్వల్పకాలంలో సాకారమైందని రాజస్థాన్ ఇంజినీర్ల బృందం ప్రశంసలు కురిపించింది.
జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల దరఖాస్తుల పరిశీలన దాదాపుగా పూర్తి అయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. గ్రేటర్ పరిధిలోని 30 సర్కిళ్లలో 709718 దరఖాస్తులను స్వీకరించగా..
బీఆర్ఎస్ రాకను దేశం స్వాగతిస్తున్నదని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. ప్రజాసంక్షేమం దృష్ట్యా కేంద్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం అత్యంత అవసరమని ఉద్ఘాటించారు. మహారాష్ట్రలోని నాగ్పూర్కు
గ్రామాభివృద్ధికి ప్రజలు సహకరించాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని కాట్రపల్లి గ్రామంలో రోడ్డు విస్తరణ పనులను ఆదివారం పరిశీలించారు.
జీవో నెంబర్ 59 కింద స్థలాల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్న వారు ప్రభుత్వం నిర్దేశించిన డబ్బును పక్షం రోజుల్లోగా చెల్లించేలా ఆర్డీవోలు, తహసీల్దార్లు చొరవ చూపాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా సూచించార�
తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కృషి చేస్తున్నదని, ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నా�
ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికీ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ స్పష్టం చేశారు.