గద్వాలలో గూడులేని నిరుపేదలకు సొంతింటి కల నెరవేరింది. శనివారం జిల్లా కేంద్రంలో డబుల్బెడ్రూం ఇండ్లకు లబ్ధిదారులను ఎంపిక చేశారు. ప్రభుత్వం మొత్తం 1,275 ఇండ్లు నిర్మించగా.. వాటిలో 771 ఇండ్లకు డ్రా నిర్వహించారు.
ఎన్నో ఏండ్లుగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ప్రభుత్వం తీ పికబురు అందించింది. నిర్మాణం పూర్తయిన డబుల్ బె డ్రూం ఇండ్లు అర్హులకు పంపిణీ చేయాలని ఆదేశించడంతో అధికారులు ప్రణాళికలు రూపొందిస్త�
రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం కడెంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం పూర్తికాగా, వాటి పంపిణీ విషయంలో పారదర్శకత పాటిస్తామని నిర్మల్ కలెక్టర్ వరుణ్రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయ
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అభివృద్ధిలో టాప్గేరులో దూసుకుపోతున్నది. ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతంగా పేరుగాంచిన పటాన్చెరులో దేశంలోని అనేక రాష్ర్టాల ప్రజలు ఉపాధి పొందుతూ జీవన�
‘దేశానికి పల్లెలే పట్టుగొమ్మలు’ అని గాంధీజీ చెప్పిన మాటలకు నిదర్శనంగా స్వరాష్ట్రంలో గ్రామాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టి కృషితో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున�
వరంగల్ మహానగరానికి చుట్టూ ఉన్న వర్ధన్నపేట నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతున్నది. 8 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.2,193 కోట్లు మంజూరు చేసింది.
ఆరు దశాబ్దాల కల నెరవేరి.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఉద్యమ నాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని సర్కారు ఆధ్వర్యంలో పరిగి నియోజకవర్గం 8 ఏండ్ల కాలంలో ప్రగతిలో పరుగులు తీస్తున్నది. ప్రజలకు కనీస �
సీఎం కేసీఆర్ పాలనలో గడపగడపకూ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలకు సర్కారు వెన్నుదన్నుగా నిలుస్తున్నది. అందరి బాగు కోసం వేలాది కోట్లు వెచ్చిస్తున్నది. ప్రగతిపథంలో పయనిస్తున్న మహానగరంలోనూ స
ఆలేరు నియోజకవర్గంలో గతంలో ఎక్కడ చూసినా బీడుబారిన భూములే దర్శనమిచ్చేవి. చుక్కనీళ్లు ఉండేవి కాదు. వాగులున్నా ఒడిసిపట్టలేని దుస్థితి. బతుకు జీవుడా అని వలసలు వెళ్లే పరిస్థితి. గుంతల రోడ్లు, ఎప్పుడొస్తదో, ఎప�
అర్హులైన పేదలందరికీ ఇండ్ల పట్టాలను పంపిణీ చేస్తామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఆదివారం ఖమ్మం నగరంలోని 57వ డివిజన్ వికలాంగుల కాలనీలో 460 మంది పేదలకు ఇండ్ల పట్టాలను కలెక్టర్ వీప