హైదరాబాద్లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపునకు సంబంధించిన మార్గదర్శకాల పంపిణీపై పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు ఆదివారం నూతన సచివాలయంలో తొలి సంతకం చేయను�
సదాశివపేటలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవం పండుగ వాతావరణంలో జరిగింది. ఉదయం నుంచే లబ్ధిదారులతో ఆ ప్రాంతమంతా సందడి నెలకొన్నది. శనివారం సదాశివపేట మున్సిపల్ పరిధిలోని సిద్దాపూర్లో నిర్మించిన డబ�
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిరుపేదలకు శుభవార్త. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ ఇక వేగంగా కొనసాగనుంది. ఈ మేరకు చారిత్రక నూతన సచ�
సంగారెడ్డి జిల్లాలో నేడు ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొనున్నందున అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఎలాంటి పొరపాట్�
అర్హులైన నిరుపేదలందరికీ డబుల్బెడ్రూం ఇండ్లు అందజేస్తామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు. బుధవారం మండలంలోని హమీదుల్లానగర్ గ్రామంలో నిర్మించిన డబుల్బెడ్ రూం ఇండ్లను తహసీల్దార�
ఖమ్మం నగరంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సోమవారం విస్తృతంగా పర్యటించారు. టేకులపల్లి కేసీఆర్ టవర్స్ డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులు 263 మందికి పట్టాలను పంపిణీ చేశారు. 23వ డివిజన్ శాంతి
గద్వాలలో గూడులేని నిరుపేదలకు సొంతింటి కల నెరవేరింది. శనివారం జిల్లా కేంద్రంలో డబుల్బెడ్రూం ఇండ్లకు లబ్ధిదారులను ఎంపిక చేశారు. ప్రభుత్వం మొత్తం 1,275 ఇండ్లు నిర్మించగా.. వాటిలో 771 ఇండ్లకు డ్రా నిర్వహించారు.
ఎన్నో ఏండ్లుగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ప్రభుత్వం తీ పికబురు అందించింది. నిర్మాణం పూర్తయిన డబుల్ బె డ్రూం ఇండ్లు అర్హులకు పంపిణీ చేయాలని ఆదేశించడంతో అధికారులు ప్రణాళికలు రూపొందిస్త�
రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం కడెంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం పూర్తికాగా, వాటి పంపిణీ విషయంలో పారదర్శకత పాటిస్తామని నిర్మల్ కలెక్టర్ వరుణ్రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయ