అన్ని వర్గాల అభివృద్ధి సీఎం కేసీఆర్తోనే సాధ్యమవుతుందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. జహీరాబాద్ మండలం హోతి(కే)గ్రామంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను గురువారం ఎ�
గూడు లేని నిరుపేదలకు ప్రభు త్వం ఉచితంగా డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి అందజేస్తున్నది. దీంతో లబ్ధిదారుల్లో ఆనందం నెలకొన్నది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రభుత్వం వందలాది గృహాలను నిర్మించి ఇప్పటికే లబ్ధిద
తెలంగాణ ప్రగతి ప్రదాత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు నిర్మల్ జిల్లా ప్రజలు నీరాజనం పలికారు. సీఎం హోదాలో తొలిసారి జిల్లా పర్యటనకు వచ్చిన ఆయనకు ఘన స్వాగతం పలికారు.
పేదల సొంటింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని క్యాతూరులో డబుల్ బెడ్రూం ఇండ్లను జెడ్పీ చైర్పర్సన్ సరిత, ఎమ్మెల్సీ చల్లా వెం
తెలంగాణ ప్రగతి, సంక్షేమ సారథి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆదివారం నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా ఆవిర్భావం తర్వాత సీఎం హోదాలో తొలిసారి వస్తున్నందున కనీవినీ ఎరుగనిరీతిలో స్వాగ�
తార్నాక డివిజన్లో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావుగౌడ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. లాలాపేటలోని సాయినగర్లో చేపడుతున్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పనులన
గూడు లేని పేదలకు ఇల్లు కేటాయించాలన్న సదుద్దేశంతో జనంలోకి జననేత అడుగులు వేశాడు.
ఎండలోనూ ఇంటింటికీ తిరుగుతూ.. డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం అర్హుల ఎంపికకు సర్వే
చేపట్టారు. ఎమ్మెల్యేనే స్వయంగా ఇండ్లకు వస్తుండ�
తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నది. ఇప్పటికే ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని అమలు చేస్తుండగా, నూతనంగా గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది. సొంత స్థలం ఉండి ఇల్లు �
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరులో నిర్మించిన ఈ డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయాలు ప్రారంభోత్సవానికి ముస్తాబయ్యాయి. జీప్లస్ 4 నమూనాలో ఒక్కో బ్లాకులో 12 ఇండ్ల చొప్పున మొత్తం 400 నిర్మించారు. వీటిని త్�
నిరుపేదల సొంతింటి కలను సాకా రం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని ప్రారంభించింది. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ ప్రభుతం ఇప్పటికే చాలా వరకు �
ఎక్కడో విసిరేసినట్టు అడవులు, చెలకల మధ్యలో కొన్ని ఇండ్లు, వానొస్తే జలజల కారే గడ్డిపాకల్లోనే వారి జీవనం. తాగడానికి సరిపడా నీరు దొరకదు, కడుపునిండా తిండి ఉండదు, ఊరికి వెళ్లాలంటే కిలో మీటర్ల కొద్దీ చెమటలు కక్క
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాల ద్వారా పేదల సొంతింటి కల నెరవేరిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం జూబ్లీ హిల్స్ నియోజకవర్గం �