బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ (Minister KTR) మహబూబాబాద్లో (Mahabubabad) పర్యటిస్తున్నారు. మానుకోటలోని (Manukota) తహసీల్దార్ కార్యాలయం వద్ద రూ.50 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్�
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ శుక్రవారం మహబూబాబాద్లో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనతోపాటు ప్రారంభోత్సవాలు చేయన
తెలంగాణకు రావడం, కండ్లారా అభివృద్ధిని చూసి కూడా కడుపుమంటతో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ను విమర్శించడం బీజేపీ నేతలకు అలవాటైపోయింది. ఆదివారం నాగర్కర్నూల్లో నిర్వహించిన సభలో బీజేపీ జాతీయ అధ�
భూపాలపల్లి ఏరియాలోని కేటీకే యైటిైంక్లెన్ రోడ్డులో ఉన్న స్థలం ఒకప్పడు ఎడారిని తలపించేది. అక్కడ నివాస వసతి లేక అద్దె ఇండ్లలో అరకొర సౌకర్యాలతో కాలం వెళ్లదీస్తున్న సింగరేణి కార్మికు లు పడుతున్న ఇబ్బందులన
ఇన్నాళ్లూ సొంతిల్లు లేదని పేద, మధ్యతరగతి ప్రజలు బాధపడ్డారు. కొందరు పూర్వీకులు సంపాదించిన జాగలో కష్టార్జితంతో గుడిసెలు, షెడ్లు వేసుకుని కాలం వెళ్లదీశారు. గోడలు, తలుపులు, కిటికీలు, పైకప్పులు సరిగా లేక ఇబ్బ�
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మాదిరిగా పట్టణ పేదల కోసం ప్రత్యేకంగా ఉపాధి హామీ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలుచేయాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.
గల్లీ చిన్నదీ.. గరీబోళ్ల కథ పెద్దది.. అంటూ ప్రముఖ కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న హైదరాబాద్లో నిరుపేదల బతుకు చిత్రాన్ని పాటతో కండ్లకు కట్టారు. కానీ ఇప్పుడు గల్లీ మాయమైంది. గరీబోళ్ల కథే మారిపోయింది.
నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇప్పటి వరకు ప్రభుత్వ స్థలాల్లో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి పేదలకు అందిస్తున్నది. ప్రస్తుతం డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాల ప్
కేసీఆర్ గురువారం పండుగ వాతావరణంలో ప్రారంభించారు. సీఎస్ శాంతికుమారి, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ప్రశాంత్రెడ్డి, మహమూద్అలీ, మల్లారెడ్డి, సబితాఇంద్రారెడ్డిలతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. బగ
40 ఏళ్ల ఆకాంక్ష త్వరలోనే నేరవేరబోతున్నదని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో హన్మాజీపేట నక్కవాగుపై బ్రిడ్జి నిర్మాణానికి రూ 11.55 కోట్లు మంజూరయ్యాయని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు స్పష్టం
స్వరాష్ట్రంలో సంక్షేమ విప్లవం తీసుకొచ్చిన సీఎం కేసీఆర్.. నిరుపేదల కోసం మరో అద్భుతమైన పథకానికి శ్రీకారం చుట్టారు. పేదలకు గూడు కల్పించాలన్న లక్ష్యంతో దేశంలోనే ఎక్కడా లేని విధంగా డబుల్ బెడ్రూం ఇండ్లను �
గ్రేటర్ పరిధిలోని నిరుపేద ప్రజల సొంతింటి కల నెరవేరనున్నది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధి రామచంద్రాపురం మండలం కొల్లూరు గ్రామంలో రెండో దశ కింద చేపట్టిన ఆసియాలోనే అతిపెద్దదైన క�