తరచుగా చెత్తవేసే ప్రాంతాలు (జీవీపీ)లను క్రమంగా తగ్గించేలా చర్యలు వేగవంతం చేయాలని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. శుక్రవారం కూకట్పల్లి జోన్ కార్యాలయంలో ఐదు సర్కిళ్ల ఉప కమిషనర్లు, వైద్యాధిక�
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో బీజేపీ నాయకులు రాజకీయ డ్రామాలు చేస్తున్నారని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. గురువారం ఆదర్శ నగర్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లోని తన కార్య�
Minister Talasani | డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో బీజేపీ నాయకులు రాజకీయ డ్రామాలు చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani Srinivas Yadav) మండిపడ్డారు. గురువారం ఆదర్శ నగర్ లోని MLA క్వార్టర్స్ లో గల తన కార్యాలయంలో మీ�
అన్నివర్గాల సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో రోడ్డు విస్తరణలో భాగంగా ఇండ్లు కోల్పోయిన వారికి సోమవారం డబుల్ బెడ్ రూం ఇండ్ల మంజూరు
ప్రాజెక్టుల కోసం భూములిచ్చి... తరతరాలుగా ఉంటున్న ఇండ్లను వదిలి... భూనిర్వాసితులుగా మారిన గ్రామాల ప్రజలకు ప్రభుత్వం అండగా నిలిచింది. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ద్వారా పునరావాసం, పునరోపాధిని కల్పిస్తూ నిర్వాస
బలమైన బీసీ కులాలకు పలు పథకాలతో, రాయితీలతో తెలంగాణ సర్కారు ఊతమిచ్చినట్టే బీసీ రుణాల పేరిట ఇటీవల కొన్ని చిన్నచిన్న కులాలను కూడా ఆదరించి లక్ష రూపాయల చొప్పున రుణాలందించటం ఆహ్వానించదగిన పరిణామం
వానకాలం వచ్చిందంటే మారెడ్డిపల్లి వాగు వంతెన మీద ప్రయాణికులు నరకయాతన పడేవారు. ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని వంతెనను దాటేవారు. వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో దాటుతూ కొంతమంది ప్రాణాలను సైతం కోల్పోయి�
Minister Mallareddy | మేడ్చల్ నియోజకవర్గంలోని ప్రతి మున్సిపాలిటీ, కార్పొరేషన్ల అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే ప్రత్యేక ఫండ్, ఆర్అండ్బీ నిధులు స�
పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి టి.హరీశ్రావు శనివారం మెదక్ జిల్లాలో పర్యటించనున్నారని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. అందుకు తగిన ఏర్పాట్లు పకడ్బంద
పెళ్లి చేసి చూడు.. ఇల్లు కట్టి చూడు అన్నారు పెద్దలు. ప్రతి ఒక్క సామాన్యుడు పిల్లలు, కుటుంబం బాగుండాలని కోరుకోవడంతో పాటు ఉండేందుకు ఒక నివాసం ఉండాలని కోరుకుంటారు. ఆ నిరుపేదల కలను బీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర
బీఆర్ఎస్ పేదల ప్రభుత్వమని, నిరుపేదలకు ఎల్లవేళలా అండగా ఉంటుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని నారాయణపురంలోని ఎస్సీకాలనీకి సంబంధించిన 70 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం గృహాల �
నాడు పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన బొప్పాపూర్ నేడు వెలిగిపోతున్నది. సమైక్య పాలనలో అరకొర వసతులతో ఇబ్బంది పడ్డ గ్రామం స్వరాష్ట్రంలో అభివృద్ధి పుంతలు తొక్కుతున్నది.
గిరిజన గూడేలకు పండగొచ్చింది. ఇన్నాళ్లూ బిక్కుబిక్కుమంటూ బతికిన గిరిజనం శుక్రవారం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది. ఇప్పుడు వారికి అటవీ అధికారుల భయం లేదు. పంటలు పాడుచేస్తారన్న భీతి లేదు. కేసుల గోల లేదు.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని వీరన్నపేట శివారులో చిరుత సంచారంతో జనం భయాందోళనకు గురయ్యారు. గురువారం రాత్రి స్థానిక కేటీఆర్ నగర్ డబుల్ బెడ్రూం సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుత కుక్కపై దాడిచేసినట్లు �
మహబూబాబాద్ జిల్లాలో మంత్రి కేటీఆర్ (minister KTR) పర్యటిస్తున్నారు. గుమ్మడూరులోని రామచంద్రాపురం కాలనీలో 200 డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి ప్రారంభించారు. లబ్ధిదారులకు ఇంటిపేపర్లను అందజేశారు.