సంగారెడ్డి జిల్లా ప్రగతిపథంలో దూసుకుపోతున్నది. ఉమ్మడి పాలనలో వెనుకబడిన ఈ ప్రాంత అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ మేరకు జిల్లాకు నిధుల వరద పారుతున్నది. ఫలితంగా అభివృద్ధి పరు�
సంగారెడ్డి జిల్లాలో గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు బుధవారం పరిశీలించి, కలెక్టర్ శరత్, ఎస్పీ రమణకుమార్కు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పటా�
కండ్ల ముందు పేదోడి కలల సౌధాలు ఆవిష్కృతం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పేదోడి సొంతిటి కలను నెరవేర్చేందుకు నిర్మించిన ఆదర్శ టౌన్షిప్ మరో చరిత్రను సృష్టించింది. సుమారుగా లక్ష జనాభా ఆవాసం ఉండే విధంగా ఒకే�
పేదవారికి సకల సౌకర్యాలతో కూడిన సరికొత్త నివాస ప్రాంతంగా సంగారెడ్డి జిల్లా కొల్లూరులోని ‘కేసీఆర్ నగర్' నిలువనున్నది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని, సంగారెడ్డి జిల్లా �
డబుల్ బెడ్ రూం ఇండ్లపై మాజీ మంత్రి షబ్బీర్ తప్పుడు ప్రచారాలు మానుకోవాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సూచించారు. ప్రజలు నాలుగు సార్లు ఓడించినా ఆయనకు సిగ్గురాలేదని మండిపడ్డారు. సోమవారం ప్రభుత్వ విప్�
గ్రేటర్లో ఇండ్ల పండుగకు ముహూర్తం సిద్ధమైంది. కొల్లూరులో నిర్మించిన 15,660 డబుల్ బెడ్రూం ఇండ్లను 22న ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ప్రారంభించి లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు.
దేశానికే ఆదర్శంగా నిలిచే మెగా సామూహిక గృహ సముదాయం.. అబ్బుర పరిచే ఆత్మగౌరవ సౌధం.. కొల్లూరు డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం ప్రారంభోత్సవానికి సన్నద్ధమవుతున్నది. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంలోని కొల�
పేదోడి సొంతింటి కలను నిజం చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని, త్వరలో ప్రతి పేద కుటుంబానికి గృహలక్ష్మి పథకం అందిస్తామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు
మంత్రి కేటీఆర్ శనివారం వరంగల్ జిల్లాలో సుడిగాలి పర్యటన చేసి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గీసుగొండ మండలంలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో యంగ్వన్ కంపెనీ రూ.840 కోట్లతో నిర్మించే వస్త్�
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రాముడి సమక్షంలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో శనివారం ప్రగతి పొద్దు పొడిచింది. వరంగల్వాసుల కలలను సాకారం చేస్తూ మొత్తంగా రూ.618 కోట్లతో పలు అభివృద్ధి పనులకు
‘తెలంగాణ వస్తే మీ ప్రాంతం చీకటైతది. బతుకులు ఆగమైపోతయి’..? ఇది నాడు సమైక్య రాష్ట్రంలో నాయకుల ఎద్దేవా! కానీ, తొమ్మిదేండ్ల రాష్ర్టాన్ని చూస్తే సకల జనుల్లో సంతోషం వెల్లివిరుస్తున్నది. సీఎం కేసీఆర్ సారథ్యంలో�
ఆదాయం పెంచాలి.. పేదలకు పంచాలి అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నది. దేశంలోనే ఆదర్శంగా నిలిచేలా అభివృద్ధి పనులతో సంపదను పెంచి దాన్ని పేద వర్గాలకు పంచే లా సీఎం కేసీఆర్ పాలన సాగుతున్నది.