ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతినెలా 2, 16 తేదీల్లో మెదక్లో అధికారులతో కలిసి క్యాం పు కార్యాలయంలో ‘మీ కోసం’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పద్మాదేంవేందర్రెడ్డి నిర్వహిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో పేదల సొంతింటి కల సాకారమవుతున్నది. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ప్రతిష్టాత్మక డబుల్ బెడ్రూం ఇండ్ల పథకంతో నిరుపేదలకు గూడు దొరుకుతున్నది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా క�
ప్రజావాణిలో వచ్చే సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్లోని కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం
పేదలు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న సొంతింటి కల నెరవేరింది. సొంత ఇల్లు లేని ప్రజల ఆశలను సీఎం కేసీఆర్ నెరవేర్చారు. గజ్వేల్ పట్ణణ సమీపంలో సంగాపూర్ వద్ద సర్వే నెంబర్ 68లో 1200 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను గేట�
కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఐడీపీఎల్ సంస్థ భూములను డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి కేటాయించేలా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ నేతలు పోరాటం చేయాలని.. దొంగ దీక్షలతో పబ్బం గడుపుతూ ప్రజల
వనపర్తి జిల్లాలో 543 మందికి ‘డబుల్' లక్కీ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం పేదింటి కలను సాకారం చేసేందుకు నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను లక్కీడిప్ ద్వారా కేటాయించారు. గురువారం కలెక్టర్ తేజస్ నందలాల్పవ�
రెండు పడక గదుల ఇళ్ల పంపిణీకి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించినట్లు ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపునకు జిల్లా కేంద్రంలోని వ్యవ
నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు పూర్తికావడంతో ప్రారంభానికి సిద్ధమయ్యాయి.
పజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని మెదక్, సంగారెడ్డి కలెక్టర్లు రాజర్షి షా, శరత్కుమార్ అన్నారు. కలెక్టరేట్లలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు �
పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మిస్తున్నది. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లాకు 3,800 ఇండ్లు మంజూరు కాగా, 1079 ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. రంగారెడ్డి జిల్లా�
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ మెరుగైన medicineఅందించాలనే ఉద్దేశంతో అన్ని ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నదని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. రోగులకు మెరుగైన సేవలు అందేలా వైద్య సిబ్బంది అంకితభావ
వారంతా నిరుపేదలు. రెక్కాడితే గానీ డొక్కాడని బీదలు. నిలువ నీడలేని, సొంత గూడుకు నోచనివారు. కానీ, సర్కారు కరుణతో ఒక్కసారిగా ఓ ఇంటి వారయ్యారు. పట్టణానికి ఆనుకుని ఉన్న స్థలంలో రెండు పడక గదులతో కూడిన ఇంటికి ఓనర్�
దేశంలో నిజమైన రైతు నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది సీఎం కేసీఆరేనని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో అకాల వర్షంతో తడిసిన ధాన�