సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అభివృద్ధిలో టాప్గేరులో దూసుకుపోతున్నది. ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతంగా పేరుగాంచిన పటాన్చెరులో దేశంలోని అనేక రాష్ర్టాల ప్రజలు ఉపాధి పొందుతూ జీవన�
‘దేశానికి పల్లెలే పట్టుగొమ్మలు’ అని గాంధీజీ చెప్పిన మాటలకు నిదర్శనంగా స్వరాష్ట్రంలో గ్రామాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టి కృషితో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున�
వరంగల్ మహానగరానికి చుట్టూ ఉన్న వర్ధన్నపేట నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతున్నది. 8 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.2,193 కోట్లు మంజూరు చేసింది.
ఆరు దశాబ్దాల కల నెరవేరి.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఉద్యమ నాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని సర్కారు ఆధ్వర్యంలో పరిగి నియోజకవర్గం 8 ఏండ్ల కాలంలో ప్రగతిలో పరుగులు తీస్తున్నది. ప్రజలకు కనీస �
సీఎం కేసీఆర్ పాలనలో గడపగడపకూ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలకు సర్కారు వెన్నుదన్నుగా నిలుస్తున్నది. అందరి బాగు కోసం వేలాది కోట్లు వెచ్చిస్తున్నది. ప్రగతిపథంలో పయనిస్తున్న మహానగరంలోనూ స
ఆలేరు నియోజకవర్గంలో గతంలో ఎక్కడ చూసినా బీడుబారిన భూములే దర్శనమిచ్చేవి. చుక్కనీళ్లు ఉండేవి కాదు. వాగులున్నా ఒడిసిపట్టలేని దుస్థితి. బతుకు జీవుడా అని వలసలు వెళ్లే పరిస్థితి. గుంతల రోడ్లు, ఎప్పుడొస్తదో, ఎప�
అర్హులైన పేదలందరికీ ఇండ్ల పట్టాలను పంపిణీ చేస్తామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఆదివారం ఖమ్మం నగరంలోని 57వ డివిజన్ వికలాంగుల కాలనీలో 460 మంది పేదలకు ఇండ్ల పట్టాలను కలెక్టర్ వీప
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల పథకంతో నిరుపేదల సొంతింటి కల సాకారమవుతున్నది. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలోని బడా భీమ్గల్లో డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూ
వరంగల్ తూర్పు నియోజకవర్గం ప్రగతిపథంలో దూసుకెళ్తున్నది. రాష్ట్రంలోనే రెండో పెద్ద నగరమైన ఓరుగల్లును అన్ని రంగాల్లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అభివృద్ధి చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే నన్నపునేని న�
ప్రతి విద్యార్థి ఒక ఉన్న త లక్ష్యాన్ని ఎంచుకొని, గమ్యాన్ని చేరేవరకూ ప్రయత్నించాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. ఉన్నత రంగాల్లో రాణించాలంటే చదువే ప్రధాన ఆయుధమని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న గృహలక్ష్మి పథకంలో ఇండ్లు నిర్మించుకున్నవారికి బిల్లులను ఆడబిడ్డలకే మంజూరు చేస్తామని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒకవేళ భర్త పేరుమీద స్థలం ఉన్నా భార్య పేరు