పార్టీలకతీతంగా అర్ములైన వారందరికీ దశల వారీగా డబుల్ బెడ్ రూం ఇండ్లను అందజేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసలో ఇటీవల ఎంపికైన 500 మంది డబుల్ బెడ�
పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి వారి కష్టాలను తీర్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నార�
“ప్రజలకు అందుబాటులో ఉండి, వారి సంక్షేమానికే బీఆర్ఎస్ పార్టీ నిత్యం కృషి చేసింది. ప్రజల శ్రేయస్సు కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ఆవిష్కరించి వారికి లబ్ధి చేకూర్చే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాటుపడు�
Double Bedroom Housing Scheme | రాష్ట్రవ్యాప్తంగా 87 వేల డబుల్బెడ్రూం ఇండ్లు నిర్మాణం పూర్తి చేసుకుని పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 75 వేల పైచిలుకు ఉండగా, మిగిలినవి ఇతర పట్టణాలు, గ్రామీణ ప్రాంతా ల్లో �
పేదవారి సొంతింటి కల నెరవేర్చుకునేందుకు సకల సౌకర్యాలతో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట
డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ కాంట్రాక్ట్ కేటాయింపును సవాలు చేస్తూ దాఖలైన పిల్ను హైకోర్టు కొట్టివేసింది. టెండర్ ప్రక్రియ లేకుండా రూ. 180 కోట్ల విలువ చేసే డబుల్ బెడ్రూం ఇండ్ల కాంట్రాక్ట్ను డీఈసీ ఇన్ఫ్�
దేశంలో ఎక్కడా లేనివిధంగా పేదల కోసం డబుల్బెడ్ రూం ఇండ్లు (Double bedroom houses) ఉచితంగా నిర్మించి ఇస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. పేదలు సంతోషంగా జీవించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆ�
బీఆర్ఎస్ జోరుకు తట్టుకోలేని విపక్షాలకు ఏంచేయాలో అర్థం కావడం లేదు. బీజేపీ ఏదో చేద్దామనుకొని ప్రజల ముందు బొక్కబోర్లా పడింది. ప్రభుత్వంపై, స్పీకర్ పోచారంపై విష ప్రచారం చేయబోయి నవ్వుల పాలయ్యింది. డబుల్
పేదలకు ఆత్మగౌరవ ప్రతీకలుగా డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు నిలిచాయని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మండలంలోని ఆయా గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలను లబ్ధిదారు
దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా అవతరించిన మన రాష్ట్రం గత ఏడు దశాబ్దాలుగా ఏం సాధించిందో, తెలంగాణ ప్రజల జీవితాలు ఎలా మిగిలాయో అందరికీ అనుభవమే. సాగునీరు అటుంచి, తాగునీరు లేని దుస్థితి ఉమ్మడి రాష్ట్ర�
: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీకి వచ్చే నెల 2 నుంచి శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
Minister Talasani | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణికి వచ్చే నెల 2వ తేదీ నుంచి శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
మూసీ ఆక్రమణలను తొలగించి డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మిస్తామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మూసీ నదిలో నివాసముంటున్న పేద ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి ఇండ్లు కేటాయిస్తామని చెప్పారు. ప్రమ�
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలతోనే పేద ప్రజలకు లబ్ధి చేకూరుతుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం. గడపగడపకూ ప్రగతి ఫలాలు అందుతున్నాయి. పట్టణ ప్రగతిలో భాగంగా కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాం. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, దళితబంధు, డబ