తెలంగాణ గుండెలు ఉప్పొంగే ప్రతి సందర్భంలోనూ గులాబీ శ్రేణులు చరిత్రాత్మక పాత్రను పోషిస్తాయని నిరూపించేందుకు మరోసారి సిద్ధమవుతున్నాయి. విష జ్వరాలకే నాడు వణికిన తెలంగాణ నేడు అత్యాధునిక వైద్యానికి చిరునా
బీఆర్ఎస్ అభ్యర్థులకు జనం నీరాజనం పలుకుతున్నారు. ఎనలేని అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ వెంటే ఉంటామంటూ తీర్మానాలు చేస్తున్నారు. బుధవారం బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్ గ్రామ దేవారం సాయిరెడ్డి డబుల్ బె�
పేదింటికి ‘గృహలక్ష్మి’ రానున్నది. సొంతింటి కల త్వరలోనే నెరవేరనున్నది. డబుల్ బెడ్రూం ఇండ్లతో దేశం దృష్టిని ఆకర్షించిన కేసీఆర్ ప్రభుత్వం.. ఉమ్మడి జిల్లాలో వేలాది మందికి గూడు కల్పించింది. బాన్సువాడలో 11 �
ప్రతి ఎకరాకు సాగు నీటిని అందించేందుకు నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు అందరూ అండగా నిలువాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో దేశంలోనే నంబర్
పేదల గూడుకు సర్కారు సొబగులు అద్దనున్నది. నగర ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు మంత్రి కేటీఆర్ పెద్ద మనస్సు చాటుకున్నారు. గత ప్రభుత్వాలు నిర్మించిన జేఎన్ఎన్యూఆర్ఎం, వాంబే ఇండ్ల మరమ్మతులకు రూ. 100 కోట్లు మంజూర
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రెండో విడత డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీకి కసరత్తు మొదలైంది. ప్రభుత్వం ఈ నెల 2వ తేదీన నగరంలోని 23 నియోజకవర్గాల పరిధిలో 11,700 మంది నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లను ఉచితంగా అందించిన వి�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో రెండో విడత డబుల్బెడ్రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించేందుకు ఈనెల 15న లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు మంత్రి మల్లారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో లబ్ధ�
స్వరాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల ప్రజల సొంతింటి కల సాకారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి పక్కా ఇల్లు ఉండాలనే ధ్యేయంతో ముందుకు సాగుతోంది.
అర్హులైన పేదలందరికీ గృహలక్ష్మి పథకం వర్తిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని బలిజపల్లి, జంగమయ్యపల్లిలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి మంత్రి శంకుస్థ