మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో రెండో విడత డబుల్బెడ్రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించేందుకు ఈనెల 15న లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు మంత్రి మల్లారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో లబ్ధ�
స్వరాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల ప్రజల సొంతింటి కల సాకారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి పక్కా ఇల్లు ఉండాలనే ధ్యేయంతో ముందుకు సాగుతోంది.
అర్హులైన పేదలందరికీ గృహలక్ష్మి పథకం వర్తిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని బలిజపల్లి, జంగమయ్యపల్లిలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి మంత్రి శంకుస్థ
గృహలక్ష్మి పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో గృహలక్ష్మి పథకం కార్�
సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తిరిగి బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకొస్తాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
గల్లీ సిన్నది.. గరీబోళ్ల కథ పెద్దది.. అని గోరెటి వెంకన్న చెప్పినట్లు నగరంలో ఉన్న నిరుపేదల పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు అత్యంత దయనీయంగా ఉండేది.
మంచి పనులతోనే తరతరాల గుర్తింపు వస్తుందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని తన నివాసం వద్ద బాన్సువాడ పట్టణంతోపాటు, బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మ
ఎన్నికలు సమీపించిన కొద్దీ ప్రతిపక్షాల విమర్శలు సహజంగానే పెరుగుతున్నాయి. వాటిని గమనిస్తున్న ప్రజలు ఒక విషయం గుర్తిస్తున్నారు. ప్రతిపక్షాలు ఏమేమి చెప్పినా రెండు ప్రశ్నలపై పూర్తిగా మౌనం పాటిస్తున్నాయి.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలోని కావేరమ్మపేట వద్ద నిర్మించిన 120 డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించి లబ్ధిదారులను శనివారం ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో లక్కీడిప్ ద్వారా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా
గ్రేటర్ హైదరాబాద్లోని పేదల సొంతింటి కలను సీఎం కేసీఆర్ సాకారం చేస్తున్నారని రాష్ట్ర పౌరసంబంధాలు, గనుల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి పేర్కొన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం కర్ధన�
ముఖ్యమంత్రి కేసీఆర్ను మరోసారి ఆశీర్వాదించాలని, బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీరావాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. ఉప్పల్ నియోజకవర్గం కాప్రా డివిజన్ శ్రీరాంనగర్లో శనివారం నిర్వహిం�
నిరుపేదల ఆత్మగౌరవ ప్రతీకలు... డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమం గ్రేటర్ హైదరాబాద్లో శనివారం పండుగ వాతావరణంలో మొదలైంది. గ్రేటర్ పరిధిలోని 24 నియోజకవర్గాలకు చెందిన 11,700 మంది లబ్ధిదారులకు తొమ్మిది ప్�