మూసీ నదిని అద్భుతంగా సుందరీకరించాలన్న సీఎం కేసీఆర్ కలను నెరవేరుస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. వచ్చే నెలాఖరుకల్లా 31 ఎస్టీపీలను అందుబాటులోకి తెచ్చి..రోజుకు 200 కోట్ల లీటర్ల మురుగునీటిని శుద్ధి చేసి.. స్వ�
అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేస్తామని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. సోమవారం వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య, గ్రేటర్ కమిషనర్ షేక్ రిజ్వాన్బాషా, వివిధ శాఖ
MLA Nannapaneni | పేదలు ఆత్మగౌరవంతో బతుకాలని సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నారని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. జిల్లాలోని దూపకుంట వద్ద ప్రభుత్వం రూ.139 కోట్లతో నిర్మిస
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరో రెండు విడతల్లో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీకి రంగం సిద్ధమైంది. పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ డబుల్ బెడ్ర�
రూపాయి లంచం లేకుండా, అప్పు లేకుండా పేదలకు రూ.70 లక్షల విలువ చేసే డబుల్ బెడ్రూం ఇండ్లను సీఎం కేసీఆర్ ఉచితంగా అందజేస్తున్నారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు.
గ్రేటర్ హైదరాబాద్లో గురువారం డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కన్నుల పండువగా జరిగింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్లో మంత్రి కేటీఆర్, పటాన్చెరు నియోజకవర్గంలోని కొల్లూరు-2లో మంత్రి హరీశ్�
పేదలకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఉచితంగా అందజేస్తున్నారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
పేదల ఎన్నో ఏండ్ల సొంతింటి కల సాకారమవుతున్నది. పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ తట్టిఅన్నారం, హత్తిగూడ, అబ్దుల్లాపూర్మెట్టు మండలంలోని కుత్బుల్లాపూర్ గ్రామపంచాయతీ తిమ్మాయిగూడలో నిర్మించిన డబుల్ బెడ్ ర�