సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు.
సొంత స్థలం ఉన్నవారికి ఇల్లు నిర్మించుకునేందుకు రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన గృహలక్ష్మి పథకం మంజూరు పత్రాల పంపిణీ ఊపందుకున్నది. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల
‘సీఎం కేసీఆర్ నిరుపేదల సొంతింటి కల నిజం చేసిండు.. పేదల ఆత్మగౌరవ కోసం ఆయన డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇచ్చిండు..’ అని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
Minister Talasani | పేదల సొంత ఇంటి కలను నిజం చేసిన ఘన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిదని సంక్షేమ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) అన్నారు. సోమవారం కొల్లూరులో 6,067 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణ�
Mayor Vijayalakshmi | దేశంలో ఎక్కడా లేని విధంగా డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి పేద వారి నుంచి రూపాయి కూడా చెల్లించ అవసరం లేకుండా ఉచితంగా అందజేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని, హైదరాబాద్ మేయర్ గద్వాల్ వి
సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీకి మరోసారి సమయం ఆసన్నమైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటివరకు రెండు దఫాలుగా పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం పంపిణీ చేసి�
పేదింటి ఆత్మగౌరవాన్ని పెంచేలా.. ‘ఇది నా ఇల్లు’ అని తలెత్తుకొని తిరిగేలా.. సకల సౌకర్యాలతో చక్కటి సౌధాలను నిర్మించి.. రూపాయి కూడా చెల్లించే అవసరం లేకుండా అద్భుతమైన డబుల్బెడ్రూం ఇండ్లను నిర్మించి.. పేదలకు ద�
తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఇండ్లను కేటాయించడంతో వారి ఆనందం రెట్టింపు అయింది. ఇన్నేండ్లకు తమ కల నెరవేరిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సొంతింటి కలను సాకారం చేసి పేదల గుండెల్లో సర్కారు గూడు కట్టుకున్నది.
పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం అంకిత భావంతో కృషి చేస్తున్నదని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు. మూడవ విడత లక్కీ డ్రాలో ఎంపికైన వెయ్యి మంది డబుల్బెడ్రూం ఇండ్ల లబ్ధిదారుల
“పాలమూరు ప్రజలు హుషారైండ్రు.. వలసలు మాని పది మందికి పని కల్పించే స్థితికి చేరుకున్నరు. పీఎం మోదీ తెలంగాణకు ఎలాంటి మేలు చేకూర్చకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసం సభలు, సమావేశాలు పెడుతున్నరు. పాలమూరు కరువు తీరేల
అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి పేద ,మధ్య తరగతి ప్రజలకు ఉచితంగా అందిస్తున్న దేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు.
స్వరాష్ట్రంలో పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నారని మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయిస్తామని.. ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇచ్చే ఇళ్ల విషయంలో దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎ మ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నార�
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఉచితంగా అందజేయటం రాష్ట్రంలో తప్ప దేశంలో మరెకడా లేదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం తన కార్యాలయం నుంచి ఈ నెల 27న నిర్వహించిన ఆన్లైన్ డ్రా�
తెలంగాణలో ప్రతి ఒక్కరికీ సొంత గూడు ఉండాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్షని, వచ్చే నాలుగైదు ఏండ్లల్లో ఇండ్లు లేని వారు ఉండరని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. గు�