నిరుపేదలందరికీ గృహలక్ష్మి పథకం వరంలాంటిదని రాష్ట రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. సొంతింటి కల సాకారమైన వారంతా సీఎం కేసీఆర్కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు ప్రజలు మద్దతు తెలిపి మరోసారి ఆశీర్వదించాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరికపూడి గాంధీ, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీన
పేదలకు దసరా కానుకగా సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇచ్చారని, పేద, మధ్య తరగతి ప్రజల సొంతింటి స్వప్నం సాకారమైందని, ఇది సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైందని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ�
సీఎంగా కేసీఆర్ను మూడోసారి ఆశీర్వదించి మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కోరారు. గురువారం పెబ్బేరు మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించి కోట్లా
జంట పట్టణాలతో విలసిల్లుతూ, సేద్యఖిల్లాగా పేరుగాంచిన కోరుట్ల నియోజకవర్గం ప్రగతి పథంలో పయనిస్తున్నది. సమైక్య పాలనలో అభివృద్ధికి ఆమడదూరంలో మగ్గిన ఈ ప్రాంతం, స్వరాష్ట్రంలో, జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వా�
ఓరుగల్లులో నేడు అభివృద్ధి ప్రదాత.. ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పర్యటనకు సర్వం సిద్ధమైంది. అమాత్యుడు రామన్న చేతులమీదుగా రూ.వెయ్యికోట్లతో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలను శుక్రవారం పం
గత ప్రభుత్వాలు అగ్గిపెట్టలాంటి డబ్బా ఇండ్లను నిరుపేదలకు ఇచ్చి చేతులు దులుపుకున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించేలా డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించారు. అవి పేదల ఆత్మగౌరవ �
Minister Niranjan Reddy | రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి.. అమలు చేస్తున్న సంక్షేమంతో ప్రజలు సంతోషంగా ఉన్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ప్రజల బాగోగులను పట్టించుకుంటున్న సీఎం కేసీఆర్కు, బీఆర�
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ (Minister KTR) పర్యటిస్తున్నారు. కొల్లూరులో నిర్మించిన మున్సిపల్ కార్యాలయ భవనం, డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి మహేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించార�
పేదల సొంతింటి కలను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని (CM KCR) మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్రూం ఇండ్లను (Double Bedroom houses) ఉచితంగా ఇస్తున్న ఏకైక రాష్�
రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో గురువారం రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ నుంచి మంత్రి కేటీఆర్ బయలుదేరి వెళ్లనున్నారు.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా 3వ విడతలో ఎంపికైన లబ్ధిదారులకు గురువారం (నేడు) ప్రజాప్రతినిధులు ఇండ్లను పంపిణీ చేయనున్నారు. పేద ప్రజలు ఎంతో గొప్పగా బతకాలి, సొంత ఇంటి కలను నెరవేర్చాలనే
మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. కొత్తగా ఏర్పడిన కొత్తూరు మున్సిపాలిటీకి సకల హంగులతో నిర్మించిన నూతన భవనాన్ని అదేవిధంగా రెండు బ్లాకులుగా నిర్మించిన 60 డబుల్ బెడ్
Minister Puvwada | బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ గెలిస్తేనే అర్హులందరికీ అభివృద్ధి, సంక్షమ పథకాలు అందుతాయని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. ఈ అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వాని�