కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ పాలనలో అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతూ దేశానికే రోల్ మోడల్గా నిలుస్తుంటే.. ఓర్వలేని విపక్ష నాయకులు పగటి వేషగాళ్లలాగా గ్రామాల్లోకి వచ్చి అసత్య ఆర
బాన్సువాడ బీఆర్ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వెంటే ఉంటామని పొతంగల్ మండలం కల్లూర్ గ్రామానికి చెందిన 80 మంది కుర్మ కుటుంబాల వారు గురువారం ఏకగీవ్ర తీర్మానం చేశారు.
వనపర్తి పట్టణంలో ప్రగతి పండుగకు వేళైంది. జిల్లా కేంద్రం గులాబీమయంగా మారింది. శుక్రవారం రూ.666.67 కోట్ల పనులకు ఐటీ, పు రపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
సొంత ఇల్లు కట్టుకోవాలనుకునే పేదల కలను సీఎం కేసీఆర్ నెరవేర్చారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. మదనాపురం మండల కేంద్రానికి సంబంధించి అర్హులైన 136 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం కట్టించిన డబుల్ బ�
పేదలకు రూపాయి ఖర్చు లేకుండా లక్షల విలువైన డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి పంపిణీ చేస్తున్న రాష్ట్రం దేశంలోనే తెలంగాణ ఒక్కటే అని, ఆ ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాక�
పేదలకు గూడు కల్పించడమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ గెలుపుతోనే మరింత అభివృద్ధి, మరిన్ని సంక్షేమ పథకాలు సాధ్యమని స్పష్టం చేశారు. ప�
డబుల్ బెడ్రూం ఇండ్ల గృహ ప్రవేశాలకు వేళయింది. సకల సౌకర్యాలు, సువిశాలమైన గదులు, సీసీ రోడ్లతో గేటెడ్ కమ్యూనిటీకి ఏమాత్రం తీసిపోని విధంగా గంభీరావుపేట మండల కేంద్రంతోపాటు మరో మూడు గ్రామా ల్లో నిర్మించిన 369 ఇ�
Minister Talasani | పేద ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో చిత్తశుద్దితో పని చేస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. మంగళవారం సికింద్రాబాద్లోని ఆర్డీవో కార్యాలయంలో లబ్ధిదారుల�
మూసీ నదిని అద్భుతంగా సుందరీకరించాలన్న సీఎం కేసీఆర్ కలను నెరవేరుస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. వచ్చే నెలాఖరుకల్లా 31 ఎస్టీపీలను అందుబాటులోకి తెచ్చి..రోజుకు 200 కోట్ల లీటర్ల మురుగునీటిని శుద్ధి చేసి.. స్వ�
అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేస్తామని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. సోమవారం వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య, గ్రేటర్ కమిషనర్ షేక్ రిజ్వాన్బాషా, వివిధ శాఖ
MLA Nannapaneni | పేదలు ఆత్మగౌరవంతో బతుకాలని సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నారని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. జిల్లాలోని దూపకుంట వద్ద ప్రభుత్వం రూ.139 కోట్లతో నిర్మిస