నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్న సమున్నత లక్ష్యంతో అన్ని వసతులతో కూడిన చక్కటి డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఎక్కడా ఎలాంటి పొరపాట్లు.. ఎవరి జోక్యం లేకుండా.. ప్రత్యేక సాంకే
పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం ‘గృహలక్ష్మి’ పథకాన్ని తీసుకొచ్చిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లకు ఈ గృహలక్ష్మి పథకం అదనమని అన
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతున్నదని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. దేశానికి ముఖ్యమంత్రి కేసీఆరే శ్రీరామరక్ష అని అన్నారు. శుక్రవారం భూత్పూర్ చౌరస
రెండో విడత ఇండ్ల పంపిణీకి అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 13,300 మంది లబ్ధిదారుల ఎంపిక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన శుక్రవారం ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరగనున్�
తెలంగాణ గుండెలు ఉప్పొంగే ప్రతి సందర్భంలోనూ గులాబీ శ్రేణులు చరిత్రాత్మక పాత్రను పోషిస్తాయని నిరూపించేందుకు మరోసారి సిద్ధమవుతున్నాయి. విష జ్వరాలకే నాడు వణికిన తెలంగాణ నేడు అత్యాధునిక వైద్యానికి చిరునా
బీఆర్ఎస్ అభ్యర్థులకు జనం నీరాజనం పలుకుతున్నారు. ఎనలేని అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ వెంటే ఉంటామంటూ తీర్మానాలు చేస్తున్నారు. బుధవారం బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్ గ్రామ దేవారం సాయిరెడ్డి డబుల్ బె�
పేదింటికి ‘గృహలక్ష్మి’ రానున్నది. సొంతింటి కల త్వరలోనే నెరవేరనున్నది. డబుల్ బెడ్రూం ఇండ్లతో దేశం దృష్టిని ఆకర్షించిన కేసీఆర్ ప్రభుత్వం.. ఉమ్మడి జిల్లాలో వేలాది మందికి గూడు కల్పించింది. బాన్సువాడలో 11 �
ప్రతి ఎకరాకు సాగు నీటిని అందించేందుకు నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు అందరూ అండగా నిలువాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో దేశంలోనే నంబర్
పేదల గూడుకు సర్కారు సొబగులు అద్దనున్నది. నగర ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు మంత్రి కేటీఆర్ పెద్ద మనస్సు చాటుకున్నారు. గత ప్రభుత్వాలు నిర్మించిన జేఎన్ఎన్యూఆర్ఎం, వాంబే ఇండ్ల మరమ్మతులకు రూ. 100 కోట్లు మంజూర
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రెండో విడత డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీకి కసరత్తు మొదలైంది. ప్రభుత్వం ఈ నెల 2వ తేదీన నగరంలోని 23 నియోజకవర్గాల పరిధిలో 11,700 మంది నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లను ఉచితంగా అందించిన వి�