గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విపక్ష కాంగ్రెస్, బీజేపీ ‘కొంప’ కొల్లూరైంది. నిన్నటిదాకా రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ఈ పార్టీల నేతలు చీటికిమాటికి డబుల్ బెడ్రూం ఇండ్లు అంటూ రాగం అందుకునేవాళ్ల�
డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం దేశానికే ఆదర్శమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మంకాల్లో మహేశ్వరం, మలక్పేట, యాకుత్పురా, చాంద్రాయణగుట్ట నియోజక
తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేస్తుంది. కొల్లూర్ పరిధిలో నిర్మించిన ఫ�
తెల్లాపూర్ మున్సిపాలిటీ కొల్లూరులో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ప్రారంభానికి సిద్ధమయ్యాయి. ఫేజ్1, ఫేజ్2ల్లో కలిపి 3500మందికి ఇండ్లను కేటాయించనున్నారు. శనివారం మంత్రి హ
దశల వారీగా డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేస్తామని, అవకతవకలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా అర్హులను ఎంపిక చేసినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
నాగరికత అభివృద్ధిలో కీలకమైనవి సంచార జాతులు. కానీ ఆ జాతుల ప్రజల జీవన ప్రమాణాలను ఇప్పటి వరకు దేశాన్నేలిన పార్టీలు ఏనాడూ పట్టించుకొన్న పాపాన పోలేదు. దీంతో దశాబ్దాలుగా చేయని నేరాలకు నేరగాళ్ల ముద్రను భరిస్త�
పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని ప్రారంభించింది. సకల సౌకర్యాలతో వాటిని నిర్మించి.. దశలవారీగా పేదలకు పంపిణీ చేస్తున్నది. ఇందులోభాగంగానే శనివారం గ్రేటర్
అగ్గిపెట్టె లాంటి రేకుల షెడ్డు. అందులో ఒకే ఒక్క గది. దానికి అద్దె నెలకు రూ.3-4 వేలు. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుంటే వచ్చే ఆదాయంలో సగభాగాన్ని అద్దెకే చెల్లించినా యజమాని ఎప్పుడు ఖాళీ చేయమంటాడో తెలియదు. క్షణ�
సెప్టెంబర్ 2న గ్రేటర్లో 12 వేల మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీకి అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. 2 బీహెచ్కే ఇండ్ల కాలనీల వద్ద లబ్ధిదారులకు పంపిణీ చేయాలని నిర్ణయించిన అధికారుల
డబుల్ బెడ్రూం ఇండ్లను సెప్టెంబర్ 2వ తేదీన ఎంపిక చేసిన లబ్ధిదారులకు కేటాయించడం జరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నగర పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీకి ఆన్లైన్ �
రాష్ట్రంలో త్వరలో క్రీడా పాలసీని అమలు చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడాశాఖల మంత్రి డాక్టర్ వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. జాతీయ క్రీడాదినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా క్రీడాశాఖ ఆధ్వర్యంలో మంగళవా