గృహలక్ష్మి పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో గృహలక్ష్మి పథకం కార్�
సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తిరిగి బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకొస్తాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
గల్లీ సిన్నది.. గరీబోళ్ల కథ పెద్దది.. అని గోరెటి వెంకన్న చెప్పినట్లు నగరంలో ఉన్న నిరుపేదల పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు అత్యంత దయనీయంగా ఉండేది.
మంచి పనులతోనే తరతరాల గుర్తింపు వస్తుందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని తన నివాసం వద్ద బాన్సువాడ పట్టణంతోపాటు, బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మ
ఎన్నికలు సమీపించిన కొద్దీ ప్రతిపక్షాల విమర్శలు సహజంగానే పెరుగుతున్నాయి. వాటిని గమనిస్తున్న ప్రజలు ఒక విషయం గుర్తిస్తున్నారు. ప్రతిపక్షాలు ఏమేమి చెప్పినా రెండు ప్రశ్నలపై పూర్తిగా మౌనం పాటిస్తున్నాయి.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలోని కావేరమ్మపేట వద్ద నిర్మించిన 120 డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించి లబ్ధిదారులను శనివారం ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో లక్కీడిప్ ద్వారా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా
గ్రేటర్ హైదరాబాద్లోని పేదల సొంతింటి కలను సీఎం కేసీఆర్ సాకారం చేస్తున్నారని రాష్ట్ర పౌరసంబంధాలు, గనుల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి పేర్కొన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం కర్ధన�
ముఖ్యమంత్రి కేసీఆర్ను మరోసారి ఆశీర్వాదించాలని, బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీరావాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. ఉప్పల్ నియోజకవర్గం కాప్రా డివిజన్ శ్రీరాంనగర్లో శనివారం నిర్వహిం�
నిరుపేదల ఆత్మగౌరవ ప్రతీకలు... డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమం గ్రేటర్ హైదరాబాద్లో శనివారం పండుగ వాతావరణంలో మొదలైంది. గ్రేటర్ పరిధిలోని 24 నియోజకవర్గాలకు చెందిన 11,700 మంది లబ్ధిదారులకు తొమ్మిది ప్�
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విపక్ష కాంగ్రెస్, బీజేపీ ‘కొంప’ కొల్లూరైంది. నిన్నటిదాకా రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ఈ పార్టీల నేతలు చీటికిమాటికి డబుల్ బెడ్రూం ఇండ్లు అంటూ రాగం అందుకునేవాళ్ల�
డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం దేశానికే ఆదర్శమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మంకాల్లో మహేశ్వరం, మలక్పేట, యాకుత్పురా, చాంద్రాయణగుట్ట నియోజక
తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేస్తుంది. కొల్లూర్ పరిధిలో నిర్మించిన ఫ�
తెల్లాపూర్ మున్సిపాలిటీ కొల్లూరులో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ప్రారంభానికి సిద్ధమయ్యాయి. ఫేజ్1, ఫేజ్2ల్లో కలిపి 3500మందికి ఇండ్లను కేటాయించనున్నారు. శనివారం మంత్రి హ