రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కండ్ల ముందు కనిపిస్తున్నా, కాంగ్రెస్ నేతలు కండ్లు ఉండి కూడా చూడలేని కబోదులుగా మారారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవా చేశారు. ఆదివారం జరిగిన సనత్ నగర్�
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరిగిందని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. శనివారం ‘పల్లె పల్లెకూ రేఖక్క ’ కార్యక్రమంలో భాగంగా మండలంలోని శ్యాంపూర్, ఏందా గ్రామాల్లో పర్యటించారు.
తెలంగాణ రాష్ట్రం బీసీ కులవృత్తుల వారు ఆర్థికంగా బలపేతమవ్వా లనే ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. లక్ష సాయం పథకాన్ని అమలు చేస్తున్నారని అటవీ, పర్యా వరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్న�
డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి అర్హులైన పేదలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ ఏడాది ఆగస్టు 1 నాటికి రాష్ట్రంలో 1,43,544 ఇండ్లకు 65,638 ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించినట్టు హైకోర్టుకు ప్రభుత్వం నివేదించి�
30 ఏండ్ల క్రితం జీవనోపాధి కోసం వేములవాడ మండలం రుద్రవరం గ్రామశివారుకు కోతులు ఆడించేవారు (సంచారజాతులు) వచ్చారు. మాజీ ఎమ్మెల్యే రేగులపాటి పాపారావు సహకారంతో 15 కుటుంబాలకు పట్టాలను అందించారు. అప్పటి నుంచి అక్క�
కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీలో విలీనం చేసే అంశంపై బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నదని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ మన్నె క్రిశాంక్ మండిపడ్డారు.
దక్షిణ భారత్లో హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తారని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు పునరుద్ఘాటించారు. పని చేసే, పనికొచ్చే ప్రభుత్వాన్ని ప్రజలు ఎప్పటికీ వదులుకోరని, తెలంగాణ ప్�
చేసిన పనిలో తప్పులు వెతకడం తేలిక. అందుకే ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల్లో తప్పులు వెతుకుతున్నాయి. తెలంగాణలో ప్రతిపక్షాలుగా చెప్పుకొంటున్న కాంగ్రెస్, బీజేపీలు ముఖ్యమంత్రి కేసీఆ�
జూబ్లీహిల్స్ రోడ్ నం. 46లోని అంబేద్కర్నగర్ బస్తీలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సందర్శన కోసం కాంగ్రెస్ నాయకులు వస్తున్నారని తెలియడంతో బుధవారం బస్తీలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
మహబూబ్నగర్ పట్టణం లో ధూపదీప నైవేద్య అర్చకుల కోసం ప్రత్యేకంగా అర్చకభవన్ను నిర్మిస్తామని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి డా.వి.శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని సా యిబాబా మందిరంలో దేవాదాయ, ధ�
డబల్బెడ్రూం ఇండ్ల నిర్మాణంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో వర్ని, కోటగిరి, పొతంగల్, రుద్రూర్కు చెందిన లబ్ధిదారులకు, మోస్రా
పేదోడి సొంతింటి కలను సీఎం కేసీఆర్ సాకారం చేస్తున్నారు. అగ్గిపెట్టెల్లాంటి ఇండ్లల్లో పేదలు ఉండకూడదని, రెండు పడకల గదులకు ప్రాధాన్యమిచ్చారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ చేపట్టిన డబుల్ బెడ్రూం పథకం నిరుపే�
రాష్ట్ర ప్రభుత్వం నిర్మించి ఇస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్కరూపాయి కూడా తేకుండా కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ హైద�
బాల్కొండ నియోజకవర్గంలో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లను వచ్చే నెలలో లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేయాలని రాష్ట్ర రోడ్లు -భవనాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సంబంధిత అధ