అంబేద్కనగర్లో డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభించిన కేటీఆర్ | నగరంలోని అంబేద్కనగర్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభించారు.
ప్రారంభించనున్న పురపాలక మంత్రి కేటీఆర్ రూ.28 కోట్లతో 330 ఇండ్ల నిర్మాణం అన్ని హంగులతో సాగరతీరంలో గృహ సముదాయాలు అంబేద్కర్నగర్లో నేడు గృహప్రవేశాలు సిటీబ్యూరో, జూన్ 25 (నమస్తే తెలంగాణ ) : ఆహ్లాదకరమైన సాగర తీ�
మంత్రి ఐకే రెడ్డి | పేదలు ఆత్మ గౌరవంతో జీవించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూం పథకం ప్రవేశ పెట్టారని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
మంత్రి కేటీఆర్| మంత్రి కేటీఆర్ నేడు సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఎల్లారెడ్డిపేటలో మండలంలో డబల్ బెడ్రూం ఇండ్లను ప్రా�