సమైక్య పాలనలో అభివృద్ధికి నోచని కోదాడ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ప్రత్యేక చొరవతో కోదాడ న�
ఇల్లు కట్టడానికి చేసిన అప్పు, పెళ్లి కోసం చేసిన రుణభారం ఎప్పటికీ తీరదు. వాటితో వచ్చే అనుభవం మరెప్పటికీ కలుగదని గమనించిన పెద్దలు అప్పుడెప్పుడో ‘ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు’ అని ముందుతరాలకు చెప్పార�
‘ఉప్పల్, ఎల్బీనగర్, మేడ్చల్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలు మినీ భారతదేశం. ఇక్కడ అన్ని రాష్ర్టాల ప్రజలతో పాటు మన రాష్ట్రంలోని ప్రజలు కూడా ఉంటారు. విస్తరిత ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్ రూపొం�
పెరుగుతున్న జనాభాకు అణుగుణంగా శివారు ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మినీ భారత్ అని, వివిధ రాష్ర్టాలకు చెందిన ప్రజలు ఇ�
ఉమ్మడి పాలనలో గుకెడు నీటికి నోచుకోని ప్రాంతం సిద్దిపేట.. జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని నాలుగు దశాబ్దాలు పోరాడిన గడ్డ సిద్దిపేట. రైలు సౌకర్యం కోసం సుదీర్ఘకాలం ఎదురుచూసిన నేల సిద్దిపేట. ఇలా కొన్నేండ్లప
స్వరాష్ట్రంలో సిద్దిపేట నియోజకవర్గం అవార్డుల ఖిల్లాగా.. అభివృద్ధికి అడ్డాగా మారింది. అభివృద్ధి, సంక్షేమం, వినూత్న కార్యక్రమాల అమలులో ఈ నియోజకవర్గం ముందు వరుసలో ఉన్నది. జాతీయ, రాష్ట్ర స్థాయిలో అనేక అవార్�
గ్రేటర్ హైదరాబాద్లో మరో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టి పేదలకు ఉచితంగా అందజేస్తామని రెండు రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించడం పట్ల నిరుప
నాలుగు చేతులు ఆడితేనే కడుపు నిండే రోజులు ఇవి. అలాంటి పరిస్థితుల్లో మా ఆయన ఒక్కడు చేస్తే ఎటు సరిపోయేది కాదు. మా ఆయన పెయింటర్గా పనిచేసేవారు. వచ్చే డబ్బులు సరిపోకపోయేది. మాకు సొంతి ఇల్లు లేదు.. కిరాయికే ఉంటున
సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర సర్కారు గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించగా.. అధికారులు సర్వే చేసి లబ్ధిదారులను ఎంపిక చేశారు. 53,333 దరఖాస్తులు రాగా.. 6