కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్లో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను కొందరు ఆక్రమించారు. రాత్రికి రాత్రే వచ్చి ఇండ్లను స్వాధీనం చేసుకున్నారు. బస్వాపూర్, సిద్దరామేశ్వన�
మండలంలోని బస్వాపూర్ గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను గ్రామస్తులు పలువురు గురువారం రాత్రి ఆక్రమించుకున్నారు. కొంతమంది సామగ్రితోపాటు ఇండ్లలోనికి చేరగా, మరికొందరు ఇండ్లకు తాళాలు వేశారు.
బీఆర్ఎస్ సర్కారు హయాంలో కేటాయించిన ఇండ్లను తమకు అప్పగించాలని కోరుతూ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మంగళవారం రెండు గంటల పాటు లబ్ధిదారులు ఆందోళన చేశారు. వివరాలు ఇలా ఉన్నా
Prajavani | డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులు ఆందోళన బాటపట్టారు. జిల్లా కేంద్రంలో సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి లబ్ధిదారులు హాజరై ఆందోళనకు దిగారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటుదామని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ మున్సిపల్తోపాటు అన్ని గ్రామాల్లో ఎన్నికల్లో నిలబడిన ప్రతిఒక్కరినీ కూర్చుండబెట్టి గెలిపిస్తా�
జిల్లాలో అర్హులైన వారందరికీ త్వరలోనే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయిస్తామని జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారిగా బుధవారం కలెక
Minister Ponnam Prabhakar | జిల్లాలో అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లుకేటాయిస్తామని హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
డబ్బుల్లేకుండా పనులు నిలిచిన సంఘటనలు ఇప్పటిదాకా చూశాం.. కానీ డబ్బులు ఉన్నా పనులను అటకెక్కించడం ఘనత వహించిన జీహెచ్ఎంసీకే చెల్లింది. తమ కలల ఇంటి సౌధమైన డబుల్ బెడ్ రూం ఇండ్లు దక్కించుకొని.
డబుల్ బెడ్రూం ఇండ్లకు అర్హులను ఎంపిక చేసినా ఇంకా ఎందుకు కేటాయించడం లేదని లబ్ధిదారులు ఆగ్ర హం వ్యక్తం చేశారు. సోమవారం ఇండ్లల్లోకి ప్రవేశిస్తుండగా అధికారులు అడ్డుకోవడం తో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకున్�
కేసీఆర్ ప్రభు త్వం ప్రవేశ పెట్టిన ప్రజా సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడానికి కుట్రలు చేస్తున్నదని, ఆ పథకాలను యథావిధిగా కొనసాగించాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి డిమాం డ్�
సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలు చేసేందుకే ప్రజా పాలనలో భాగంగా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
మహబూబ్నగర్ నియోజకవర్గంలో అందజేసిన డబుల్బెడ్రూం ఇండ్లపై సమగ్ర విచారణ చేయిస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. మం గళవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశ
గ్రేటర్ హైదరాబాద్లో పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా జీహెచ్ఎంసీ మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేసింది. ముఖ్యంగా ప్రతి ఏటా తరహాలోనే 2023లోనూ కీలక ప్రాజెక్టులు అందుబాటులోకి తెచ్చి.. అనేక సమస్యలకు శాశ్వత పర