భైంసా పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్రూంలలోకి లబ్ధిదారులు బుధవారం వెళ్లారు. బీడీలు చుట్టుకుంటూ అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ.. గత కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్రూంలను నిర్మించిందన
గజ్వేల్ సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ఆరు నెలల కింద లక్కీడ్రా పద్ధ్దతిలో రెవెన్యూ, మున్సిపల్ అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేశారు. అర్హులను ఎంపిక చేసిన అధికారు
నిర్మాణ దశలో ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను వెంటనే పూర్తి చేయాలని జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్రావు అన్నారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో చైర్మన్ కంచర్ల అధ్యక్షతన స్థాయీ సంఘాల సమావేశం జరి�
బాన్సువాడ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్ల బిల్లులు లబ్ధిదారులకు ఇవ్వకుండా కాంగ్రెస్ నాయకులు అడ్డుపడుతున్నారని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆరోపిం�
పేదలకు ప్రభుత్వం ఇచ్చిన రెండు పడక గదుల ఇండ్లను అమ్ముకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ భవేశ్మిశ్రా అన్నారు. తాగు నీటి ఎద్దడి నివారణ చర్యల్లో భాగంగా మున్సిపల్ పరిధి 11వ వార్డు వేశాలపల్లిలోని డబుల
కాంగ్రెస్ నాయకులు గత ప్రభుత్వంపై నిందలు మానుకొని, ఎన్నికల్లో వారిచ్చిన హామీలను అమలు చేయాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు.
మండలంలోని డి.కొత్తపల్లి గ్రామ స్టేజీ సమీపంలో పేదల కోసం గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను అర్హులకు ఇవ్వాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు. ఈ మేరకు తాసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం నిరసన తెల�
పెద్దపల్లిలో డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. తమ ఇండ్లు తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెద్దపల్ల�
పెద్దపల్లిలో డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. కేటాయించిన ఇండ్లను వెంటనే అప్పగించాలని డిమాండ్ చేస్తూ, గురువారం పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మ
మూసీ రివర్ఫ్రంట్ ప్రాజెక్టు వల్ల నిరాశ్రయులయ్యే నిరుపేదలకు గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసంపూర్తిగా ఉన్న గృహాలను పూర్తిచేసేందుకు కేంద్ర ప్రభుత్వ�
తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. ఈ మేరకు ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. వేంసూరు పంచాయతీ పరిధిలో డబుల్ బెడ్ రూం ఇళ్ల వాసులు మంచినీళ్లు లేక ఇబ్బంది
తమకు కేటాయించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను తమకే ఇవ్వాలని మంగళవారం కలెక్టరేట్లో లబ్ధిదారులు ఆందోళన చేశారు. పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలోని పర్వతాపూర్లో కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లను న�
జీహెచ్ఎంసీ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ముసాయిదాను సోమవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగే కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు.
అర్హులందరికీ దళితబంధు ఇవ్వాలని దళిత హక్కుల పోరాట సమితి (డీహెచ్పీఎస్) (సీపీఐ అనుబంధం) నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట ఒక్కరోజు దీక్ష చేశారు.