‘డబుల్ బెడ్రూం ఇండ్లు మాకు కేటాయించాల్సిందే.. అప్పటి వరకు ఇక్కడి నుంచి కదిలేదు’ అని హనుమకొండలోని అంబేద్కర్ నగర్, జితేందర్నగర్లోని గుడిసెవాసులు భీష్మించుకు కూర్చున్నారు. ఆదివారం అంబేద్కర్నగర్ల�
సొంతింటి కల సాకారమైందన్న ఆనందాన్ని కాంగ్రెస్ సర్కారు దూరం చేస్తోంది. డబుల్ బెడ్రూం ఇండ్లకు మౌలిక వసతులు కల్పించాల్సిన ప్రభుత్వం.. ఎనిమిది నెలలుగా ఏ ఒక్క పనిని పూర్తి చేయలేదు. తాగునీరు, కరెంట్, రహదారి, �
ఎస్సీకాలనీలోని డబుల్ బెడ్రూం ఇళ్లలో తాము 10 నెలలుగా ఉంటున్నామని, అధికారులు చేయాలని వేధిస్తున్నారని మంగళవారం లబ్ధిదారులు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు.
కందకుర్తి గ్రామ సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను అందించాలని సోమవారం కందకుర్తి - నవీపేట ప్రధాన రోడ్డుపై లబ్ధిదారులు రాస్తారోకో నిర్వహించారు. కేసీఆర్ ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారుల కోసం నిర్మి�
కేసీఆర్ ప్రభుత్వం నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్న లక్ష్యంతో డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రాజెక్టును చేపట్టి.. దాదాపు 66వేల మందికిపైగా పేదలకు గృహాలను ఉచితంగా అందజేసింది. ఎంతో ఆశతో డబుల్ బెడ్రూం ఇండ్లలోకి అ
Pratap Reddy | సిద్దిపేట(Siddipet) జిల్లా కొండపాక మండలంలోని ఖమ్మంపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్లను (Double bedroom houses) వెంటనే నిరుపేదలైన లబ్ధిదారులకు ఇవ్వాలని గజ్వేల్ నియోజవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి వంటేరు ప్ర
డబుల్ బెడ్రూం ఇండ్లు పంపిణీ చేయడంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు. సోమవా రం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. గ్రేటర్ నలుమూలల నుంచి లబ్ధిదారులు భా�
అధికారంలో ఉన్నా.. లే కున్నా.. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉం టానని, ఆపదొస్తే అండగా నిలుస్తానని మాజీ మం త్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూం ఇండ్లు పొంది
తమకు కేటాయించిన డబుల్ బెడ్రూం ఇండ్లకు పట్టాలివ్వకుంటే ప్రాణత్యాగానికైనా సిద్ధమని లబ్ధిదారులు హెచ్చరించారు. న్యాయం జరిగేంత వరకు ఆందోళనలు విరమించేది లేదని తెగేసి చెప్పారు.
Dharna | జయశంకర్ భూపాలపల్లి (Bhupalapalli) జిల్లాలో డబుల్ బెడ్రూం బాధితులు ఆందోళన బాటపట్టారు. జిల్లా కేంద్రంలోని భాస్కర్ గడ్డ వద్ద నిర్మించిన 430 డబుల్ బెడ్రూం ఇండ్ల(Double bedroom houses) కోసం అసెంబ్లీ ఎన్నికల ముందే కలెక్టర్ లబ్ధి�
పేదల సొంతింటి కల కలగానే మారుతున్నది. కేసీఆర్ సర్కారు హయాంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపును కాంగ్రెస్ సర్కారు కాలయాపన చేస్తున్నది. ఇండ్ల నిర్మాణం పూర్తియి పంపిణీకి సిద్ధంగా ఉన్నా ఇవ్�
హుస్నాబాద్ పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మిగులు పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ లబ్ధిదారులు, బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించి �