ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ఇండ్లు కోల్పోయిన బాధిత మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ఇందులోభాగంగా ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున రుణం అందజేస్తామని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపా�
కేసీఆర్ దయతోనే బాన్సువాడ నియోజకవర్గంలో 11 వేల డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించుకున్నామని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. బాన్సువాడ, పోతంగల్లో శుక్రవారం వ�
పేదలకు దసరా కానుకగా త్వరలోనే డబుల్ బెడ్రూం ఇండ్లను అందించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఇండ్లలో సౌకర్యాలు కల్పించి, అర్హులైన వారికి త్వరలోనే అందిం�
జియాగూడలోని డబుల్ బెడ్రూం ఇండ్లను స్థానికేతరులకు కేటాయించవద్దంటూ ఆ ప్రాంతవాసులు ఆందోళనకు దిగారు. దీంతో జియాగూడలోని డబుల్ బెడ్రూం ఇండ్ల వద్ద శుక్రవారం రాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. అయితే పో�
డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. తమకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీర్కూర్ తహసీల్ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఏడేండ్ల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం బీర్�
ఎంపిక చేసి ఏడాది కావస్తున్నా డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించలేదని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్వకుర్తి పట్టణానికి చెందిన డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులు (240 మంది మహిళలు) శుక్రవారం నాగర్కర్నూ�
‘కట్టలేదన్నారు. ప్రజలను మభ్యపెట్టాం అన్నారు. మరి లక్ష ఇండ్లు రాత్రికి రాత్రికి ఎకడ నుంచి పుట్టుకొచ్చాయి చిట్టీ...’ అని డబుల్ బెడ్రూం ఇండ్లపై సర్కారు అనుసరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడె�
పాలకుర్తి మండలంలోని ఎల్లరాయిని తొర్రూరు జే గ్రామంలో బుధవారం డబుల్ బెడ్రూం ఇళ్ల నుంచి లబ్ధిదారులను రెవెన్యూ, పోలీస్ అధికా రులు ఖాళీ చేయించేందుకు యత్నించగా తిరగబడ్డారు. ఈ క్రమంలో పసులాది ఆంజమ్మ, జోగు ఇ
Janagama | నిరుపేదలకు పైసా ఖర్చులేకుండా సొంతింటి కలను నిజం చేసేందుకు నాడు కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇండ్లు(Double bedroom houses) నిర్మించి అందజేశారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డబుల్ బెడ్ ఇండ్ల నుంచి ని�