రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు బుధవారం మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. రామాయంపేట్, మెదక్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొంటున్న నేపథ్యంలో మెదక్ కలె�
స్వరాష్ట్రంలో సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకెళ్తుతున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో తొమ్మిదేళ్లలో గ్రామాల రూపురేఖలు మారిపోయిన్నాయి. రాష్ట్ర ఆర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంలో బాన్సువాడ నియోజక వర్గం దేశంలోనే నంబర్వన్ స్థానంలో ఉన్నదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.
‘రాష్ట్రంలో హనుమంతుని గుడి లేని ఊరు లేదు. ప్రభుత్వ సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు. ఇది పేదల ప్రభుత్వం. వారి ముఖాల్లో చిరునవ్వు చూసే ప్రభుత్వం’ అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు
రంగారెడ్డి జిల్లాకు 6,637 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేయగా, ఇప్పటికే 2,341 ఇండ్ల నిర్మాణం పూర్తయ్యింది. మిగతా చోట్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి.
ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం భూపాలపల్లి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి నేరుగా గణపురం మండలానికి హెలికాప్టర్లో చేరుకుంటారు. రూ.275.95 కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒక మానవీయ కోణం ఆవిష్కృతమైంది. పట్టణంలో కడు నిరుపేదలకు డబుల్బెడ్రూం యోగం కలిగింది. నిలువ నీడ లేకుండా 20 ఏళ్లుగా ఎండావానను భరిస్తూ చీరలు
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గురువారం భూపాలపల్లి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పర్యటన నేపథ్యంలో జిల్లా అధికార, పోలీసు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.
తెలంగాణలో నిరుపేదల సొంతింటి కల నిజం చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు ప్రభుత్వమే అన్ని ఖర్చులతో డబుల్బెడ్రూం ఇండ్లు నిర్మించి లబ్ధిదార�
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మండల పరిషత్ సమావేశ మందిరంలో గురువారం ప్రశాంతంగా జరిగింది. ఇన్చార్జి ఆర్డీవో అనంతరెడ్డి, �
ఆకుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పసికందుకు జన్మినిచ్చి ఓ తల్లి తనువు చాలించింది. దీంతో ఇద్దరు చిన్నారులకు తల్లి లేకుండా పోవడంతో కుటుంబ సభ్యులందరూ దుఃఖ సాగరంలో మునిగిపోయారు.
దివ్యాంగుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తున్నదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని శుభమస్తు కన్వెన్షన్లో గురువారం దివ్యాంగుల ముఖ్యనాయకుల సమా
సంక్షేమ పథకాల అమలుకు తెలంగాణ రాష్ట్రం కేరాఫ్గా మారిందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. మండలంలోని గుర్జాల్ గ్రామంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలకు బుధవారం భూమిపూజ చేశారు.