Telangana | సంగారెడ్డి జిల్లాలోని కొల్లూరులో కోటీశ్వరులు ఉండే ఇలాకాలో పేదల కోసం ఆత్మగౌరవ భవనాలు నిర్మించి ఉచితంగా పంపిణీ చేస్తున్న ఘనత కేసీఆర్దేనని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు
ఆత్మగౌరవ నినాదంతో పేదలకు తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇంటిని ఉచితంగా నిర్మించి ఇస్తున్నది. ఇరుకిరుకు గదులు కాకుండా విశాలమైన స్థలంలో కుటుంబంలోని నలుగురు వ్యక్తులు హాయిగా కలిసి జీవించేలా డబుల్ బె�
‘నిరుపేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా హైదరాబాద్ చుట్టూ డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి అర్హులకు అందించి వారి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాద�
జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో ఒకే రోజు 11,700 డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. శనివారం ఉదయం 11 గంటలకు లబ్ధిదారులకు రెండు పడక గదుల ఇండ్ల (Double Bedroom House) పత్�
మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలో అర్హులైన నిరుపేదలందరికి ఇండ్ల కేటాయింపు జరిగేంత వరకు నిరంతరం పక్రియను ప్రభుత్వం కొనసాగిస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు అండగా నిలిచిందని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. సీఎం కేసీఆర్ హయాంలో దివ్యాంగులకు మంచిరోజులు వచ్చాయన్నారు. రూ.3,016 నుంచి రూ.4,016 వరకు పింఛన్ పెంచిన ఘన�
కాంగ్రెస్, బీజేపీ నాయకులు కండ్ల ముందున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు చూడలేని కబోదులని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యాలయం పక్కనే రెండు పడక గదుల ఇండ్లు ఉన�
బాధిత యువతిని సొంత బిడ్డలాగా చూసుకుంటా.. ఆమెను అన్ని విధాలుగా ఆదుకొని అండగా ఉంటాను.. కార్పొరేషన్లో ఉద్యోగం, డబుల్ బెడ్రూం ఇల్లు వచ్చేలా చూస్తానని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
ప్రతిపక్ష నాయకుడి ఇంటి పరిస్థితిని చూసి చలించిపోయి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు అధికార పార్టీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి. వారి ఇల్లు కూలేందుకు సిద్ధంగా ఉండటంతో డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేస్త
Speaker Pocharam | ‘ఇల్లు కట్టుకో బిడ్డా.. డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేస్తా. మీ లాంటి పేద కుటుంబాలకు గూడు కల్పించేందుకే సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం పథకం తెచ్చిండు’ అంటూ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మహిళకు స�
సీఎం కేసీఆర్ సహకారంతో కాళేశ్వరం నీటిని నిజాంసాగర్లోకి తీసుకొచ్చి వానకాలం పంటలను కాపాడుతామని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి .. రైతులకు భరోసా ఇచ్చారు. సోమవారం ఆయన మండలంలోని బోర్లం గ్రామంలో పలు అభివృద్ధ�
Low Cost Homes | సామాన్యుడి జీవితం ట్రెడ్మిల్ మీద పరుగు లాంటిది. ఉన్నచోటనే ఉంటాం. స్క్రీన్ మీద మాత్రం మైళ్లకొద్దీ ముందుకు వెళ్లినట్టు కనిపిస్తుంది. బెంగళూరులాంటి మహానగరాల్లో సామాన్యుల బతుకులూ ఆ కోవలోకే వస్తా�