సీఎం కేసీఆర్ సహకారంతో కాళేశ్వరం నీటిని నిజాంసాగర్లోకి తీసుకొచ్చి వానకాలం పంటలను కాపాడుతామని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి .. రైతులకు భరోసా ఇచ్చారు. సోమవారం ఆయన మండలంలోని బోర్లం గ్రామంలో పలు అభివృద్ధ�
Low Cost Homes | సామాన్యుడి జీవితం ట్రెడ్మిల్ మీద పరుగు లాంటిది. ఉన్నచోటనే ఉంటాం. స్క్రీన్ మీద మాత్రం మైళ్లకొద్దీ ముందుకు వెళ్లినట్టు కనిపిస్తుంది. బెంగళూరులాంటి మహానగరాల్లో సామాన్యుల బతుకులూ ఆ కోవలోకే వస్తా�
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ఆ సమయంలో అన్నయ్య నాగరాజు సాయిభార్గవ్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రాణప్రదంగా భావించాడు. ప్రతి రోజు తెలంగాణ కోసం జరుగుతున్న పరిణామాలపైనే చర్చించేవాడు.
ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా భూత్పూర్, మూసాపేట మండలం వేముల, మహబూబ్నగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చే
సమగ్రాభివృద్ధే లక్ష్యంగా రూ.కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేస్తూ మం డల ప్రజల రుణం తీర్చుకునేందుకు కృషి చేస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్�
సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి సోమవారం బిజీబిజీగా గడిపారు. పట్టణంలోని తన నివాసానికి వివిధ గ్రామాల నుంచి ప్రజలు, విద్యార్థులు తరలివచ్చారు. తమ సమస్యలను స్పీకర్కు విన్నవించగా.. వాటికి ఆయన పరిష్కారం చూపారు.
నిరుపేదల సొంతింటి కలను సాకా రం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని ప్రారంభించింది. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ ప్రభుతం ఇప్పటికే చాలా వరకు �
కనిమెట్ట, పాతజంగమాయపల్లి ప్రజల చిరకాల వాంఛ త్వరలో నెరవేరనున్నదని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. మండలంలోని కనిమెట్ట, పాతజంగమాయపల్లి గ్రామాల మధ్య నిర్మిస్తున్న వంతెన పనులను శనివారం �
తెలంగాణ ప్రభుత్వం గూడు లేని పేదల కోసం జాగను చూసి డబుల్ బెడ్ రూం ఇంటిని నిర్మించి ఇస్తోందని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి పేర్కొన్నారు. ఆ ఇళ్లలో నివాసం ఉంటున్న పేదలందరూ సంతోషంగా ఉండాలన్నదే ప్ర�
రాష్ట్ర ప్రభుత్వం పేదోడి సొంతింటి కలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలోని కేఆర్కే కాలనీలో 760, మావల జాతీయ రహదారిని ఆనుకొని 222 ఇండ్లను అపార్ట్మెంట్ తరహాలో సకల హంగులతో న�
కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అండగా నిలిచారు. సీనియర్ కార్యకర్త అయిన దొంతి శంకర్ ఆరు నెలల క్రితం మృతి చెం�
అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నదని, పేదలు ఆత్మగౌరవంతో బతికేలా ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇస్తున్నారని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేంద�