పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు అన్నిరంగాల్లో అప్రతిహతంగా దూసుకెళ్తున్నది. స్వరాష్ట్రంలోనే సమగ్రాభివృద్ధి సాధిస్తున్నది.’ అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు
పేదల సొంతింటి కల నేరవేరింది. తిమ్మాపూర్లో డబుల్ బెడ్రూం ఇండ్ల గృహప్రవేశం పండుగలా సాగింది. తిమ్మాపూర్లో 2.5కోట్లతో నిర్మించిన 50డబుల్ బెడ్రూం ఇండ్లను శుక్రవారం రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మె�
సీఎం కేసీఆర్తోనే గ్రామాభివృద్ధి సాధ్యమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. రఘునాథపాలెం మండలం పాపటపల్లిలో శుక్రవారం ఆయన రూ.2.51 కోట్ల వ్యయంతో నిర్మించిన 30 డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్ర�
దీపావళి పండుగ వేళ డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారుల ఆనందానికి అవధులు లేకుండాపోయింది. సొంత స్థలంలో ఇండ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు బిల్లులు అందడంతో కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. బాన్సువ�
దీపావళి పండుగ వేళ డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారుల ఆనందానికి అవధులు లేకుండాపోయింది. సొంత స్థలంలో ఇండ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు బిల్లులు అందడంతో కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి
ప్రతి నిరుపేద కుటుంబానికి గూడు కల్పించాలనే గొప్ప సంకల్పంతో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకాన్ని అమలు చేసి పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బా�
ఉచితాలు వద్దనే బీజేపీని మనం రద్దు చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ సర్కారు పెద్దలకు దోచిపెడుతుంటే, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సంపదను పెం
పేద ప్రజల కోసం సకల సౌకర్యాలతో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీల్లో బస్తీ దవాఖాన, అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల �
ఉండటానికి.. డబుల్ బెడ్రూం ఇల్లు, ఆర్థికంగా నిలదొక్కుకోడానికి.. ఆటో, చదువుకుంటానంటే.. సహాయం చేస్తానని హామీ, కుటుంబానికి అండగా ఉంటానని భరోసా. మంత్రి కే తారకరామారావు ఓ పేద యువతికి ఇచ్చిన ధైర్యం
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): లైంగికదాడి, హత్యకు గురైన సైదాబాద్ సింగరేణి కాలనీ చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, పశుసంవర్ధకశా�