‘కీపిటప్.. బాగా పనిచేస్తున్నారు..పేద ప్రజలకు మీ సేవలు ఇలాగే అందించాలి’ అని వేములవాడ ఏరియా దవాఖాన వైద్యులను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అభినందించారు. ఆదివారం హైదరాబాద్లోని మంత్రి
ప్రాణాలు కాపాడాల్సిన వైద్యుడు దొంగగా మారాడు. తాను పనిచేస్తున్న దవాఖాన యజమాని ఇంట్లోనే చోరీకి పాల్పడి దొరికిపోయాడు. కేసుకు సంబంధించిన వివరాలను హుజూర్నగర్ పోలీస్స్టేషన్లో సీఐ రామలింగారెడ్డి విలేకర
కరీంనగర్ మెడికవర్ దవాఖాన వైద్యులు శతాధిక వృద్ధురాలికి తుంటి ఎముక ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశా రు. అనేక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఆమెకు ఆర్థోపెడిక్ సర్జన్ సాయిఫణిచంద్ర నేతృత్వంలోని వై�
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని ఎడ్లబంజరు గ్రామానికి చెందిన మహిళకు లంకాసాగర్ పీహెచ్సీ వైద్యులు టార్చిలైట్ల వెలుతురులో ప్రసవం చేసి శభాష్ అనిపించుకొన్నారు. మేడిపల్లి దుర్గా భవానికి గురువారం అర్ధరా
సిద్దిపేట : వైద్యులది ఉద్యోగం కాదు వృత్తి.. వైద్యం చేసి ప్రాణాలు కాపాడే మీరు దైవంతో సమానం అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. వృత్తికి పని వేళలు ఉండవు. వైద్య వృత్తిని ఎంచుకున్న
Dr. Mannam Gopichand | ఆగిపోతున్న గుండెల్లో ఆశావాదం నింపుతారు. మెల్లగా కొట్టుకుంటున్న గుండెలకు ఆరోగ్యవంతమైన పరుగు నేర్పుతారు. చిల్లులు పడిన గుండెలకు స్వస్థత ఇస్తారు. అలసిన హృదయా నికి కొత్త ఉదయాన్ని పరిచయం చేస్తారు. ఆ
వైద్యో నారాయణ హరి.. వైద్యులు దేవుళ్లతో సమానమని అర్థం. తల్లిదండ్రులు జన్మనిస్తే వారు పునర్జన్మనిస్తారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్పై వారు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాటం చేస్తున్నారు. వి
గుజరాత్లో 4వేల మంది ప్రభుత్వ రెసిడెంట్ డాక్టర్లు నిరవధిక సమ్మెకు దిగారు. తాము కొవిడ్ కాలంలో వైద్య సేవలందించిన ఏడాదిన్నర కాలాన్ని ‘బాండ్ సర్వీస్' కింద పరిగణించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న
ఆక్సిజన్ అందక అరవై మంది పసిపిల్లలు చనిపోయిన రాష్ట్రంలో.. శవాలు గంగా నదిలో తేలిన ఉత్తరప్రదేశ్లో ఒక ఆవుకు సుస్తీ చేసిందని దాని చికిత్సకు వారంలో రోజుకో డాక్టర్ చొప్పున ఏడుగురు వైద్యులను నియమించారు.
గుజరాత్ సహా అనేక రాష్ట్రాల్లో అమలు ఎన్టీఆర్ హయాంలోనూ నిషేధం విధింపు 1946 నుంచే ‘రద్దు’సిఫారసు చేసిన కమిటీలు హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో ఇకపై చేరబోయే డాక్టర్లకు ప్రైవేట్
వాషింగ్టన్, జూన్ 3: మైక్రోటియా (చెవి బాహ్య భాగం పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం) సమస్యతో బాధపడుతున్న ఓ 20 ఏండ్ల అమెరికా యువతికి వైద్యులు 3డీ-బయోప్రింటింగ్ టెక్నాలజీ సాయంతో సజీవ కణాలతో చేసిన చెవిని అమర్చారు
గ్రామీణ ప్రాంతాల్లోని నేతన్నలకు ఉపాధి కల్పించేందుకు అన్ని వైద్య కళాశాలలు, దవాఖానల యాజమాన్యాలు, డాక్టర్లు ఖాదీ వస్ర్తాలు వినియోగించాలని నేషనల్ మెడికల్ కమిషన్ సూచించింది.