భోపాల్ : ఓ గర్భిణికి స్కానింగ్ చేస్తే కవల పిల్లలు ఉన్నారని తేలింది. కానీ ఆమె ప్రసవించిన తర్వాత కవలలు లేరు. రెండు తలలు, మూడు చేతులతో కూడిన శిశువును ఆమె ప్రసవించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మళ్లీ విషమించింది. దీంతో ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో వైద్యులు ఆయనకు పరీక్ష
గాంధీ దవాఖానలో ఓ యువకుడికి అరుదైన కిడ్నీ మార్పిడిని విజయవంతంగా నిర్వహించారు. వరంగల్కు చెందిన హరీశ్ కుమార్ (30) మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాడు
మార్షల్ ఆర్ట్స్లో రాణిస్తున్న వైద్యుడు 70 ఏండ్ల వయస్సులో 75 బండలు బద్దలు అంతర్జాతీయ స్థాయిలో రాణింపు..4 వరల్డ్ రికార్డ్స్ సొంతం హిమాయత్నగర్, జనవరి19: ఒక వైపు వైద్య వృత్తిలో, మరోవైపు కరాటేలో రాణిస్తున్న�
వెంగళరావునగర్ : ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఛాతీ దవాఖానాలో పనిచేస్తున్న 15 మంది సిబ్బందికి బుధవారం కొవిడ్ నిర్థారణ అయ్యింది. 12 మంది వైద్యులతో పాటు మరో ముగ్గురు సిబ్బంది కరోనా బారిన పడినట్లు దవాఖానా సూపరింటె
80 doctors, paramedics test Covid-19 positive in a day in GMC Srinagar | దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. సాధారణ జనంతో పాటు అటు వైద్యులు పెద్ద ఎత్తున కొవిడ్ బారినపడుతున్నారు. తాజాగా ఒకే రోజు
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. తాజాగా విజయవాడ ఆస్పత్రిలో కరోనా కలకలం రేపుతుంది. ఈ ఆస్పత్రిలో మొత్తం 50 మందికి కరోనా సోకింది. ఆస్పత్రి సూపరింటెండెంట్తో పాటు
Coronavirus | ఇండియాలో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగి పోతోంది. డాక్టర్లతో పాటు హెల్త్ కేర్ వర్కర్స్కు కూడా ఈ వైరస్ బారిన పడుతున్నారు. వారం రో�
మరో 15 మంది నిరుపేద చిన్నారులకు కూడా హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 6 (నమస్తే తెలంగాణ): మయన్మార్ ప్రధాని మనవరాలితోపాటు మరో 15 మంది నిరుపేద చిన్నారులకు గుండె సంబంధిత చికిత్స అందించినట్టు హైదరాబాద్లోని రెయిన్
మాదాపూర్, జనవరి 6 : శరీరంలో ఏ అవయవం సరిగ్గా లేకున్నా అవస్థలు అన్నీఇన్నీ కావు. విధి నిర్వహణలో తెగిన చేతివేళ్లను అధునాతన చికిత్సతో వైద్యులు అతికించారు. వివరాలిలా ఉన్నాయి… రాజస్థాన్కు చెందిన పూనంచాంద్ (23) �
Over 1,000 doctors test positive across country | దేశంలో కరోనా రోజు విజృంభిస్తున్నది. ఓ వైపు ఒమిక్రాన్.. మరో వైపు కేసులు పెరుగుతుండడంతో ఆందోళనకు గురవుతున్నారు. పెరుగుతున్న కేసుల మధ్య పెద్ద సంఖ్యలో సాధారణ ప్రజలతో పాటు వైద్యులు సైతం
Coronavirus | పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. బెంగాల్లో గడిచిన 24 గంటల్లో 100 మంది వైద్యులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కాగా బీహార్లో గత రెండు రోజుల్లో