మార్షల్ ఆర్ట్స్లో రాణిస్తున్న వైద్యుడు 70 ఏండ్ల వయస్సులో 75 బండలు బద్దలు అంతర్జాతీయ స్థాయిలో రాణింపు..4 వరల్డ్ రికార్డ్స్ సొంతం హిమాయత్నగర్, జనవరి19: ఒక వైపు వైద్య వృత్తిలో, మరోవైపు కరాటేలో రాణిస్తున్న�
వెంగళరావునగర్ : ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఛాతీ దవాఖానాలో పనిచేస్తున్న 15 మంది సిబ్బందికి బుధవారం కొవిడ్ నిర్థారణ అయ్యింది. 12 మంది వైద్యులతో పాటు మరో ముగ్గురు సిబ్బంది కరోనా బారిన పడినట్లు దవాఖానా సూపరింటె
80 doctors, paramedics test Covid-19 positive in a day in GMC Srinagar | దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. సాధారణ జనంతో పాటు అటు వైద్యులు పెద్ద ఎత్తున కొవిడ్ బారినపడుతున్నారు. తాజాగా ఒకే రోజు
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. తాజాగా విజయవాడ ఆస్పత్రిలో కరోనా కలకలం రేపుతుంది. ఈ ఆస్పత్రిలో మొత్తం 50 మందికి కరోనా సోకింది. ఆస్పత్రి సూపరింటెండెంట్తో పాటు
Coronavirus | ఇండియాలో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగి పోతోంది. డాక్టర్లతో పాటు హెల్త్ కేర్ వర్కర్స్కు కూడా ఈ వైరస్ బారిన పడుతున్నారు. వారం రో�
మరో 15 మంది నిరుపేద చిన్నారులకు కూడా హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 6 (నమస్తే తెలంగాణ): మయన్మార్ ప్రధాని మనవరాలితోపాటు మరో 15 మంది నిరుపేద చిన్నారులకు గుండె సంబంధిత చికిత్స అందించినట్టు హైదరాబాద్లోని రెయిన్
మాదాపూర్, జనవరి 6 : శరీరంలో ఏ అవయవం సరిగ్గా లేకున్నా అవస్థలు అన్నీఇన్నీ కావు. విధి నిర్వహణలో తెగిన చేతివేళ్లను అధునాతన చికిత్సతో వైద్యులు అతికించారు. వివరాలిలా ఉన్నాయి… రాజస్థాన్కు చెందిన పూనంచాంద్ (23) �
Over 1,000 doctors test positive across country | దేశంలో కరోనా రోజు విజృంభిస్తున్నది. ఓ వైపు ఒమిక్రాన్.. మరో వైపు కేసులు పెరుగుతుండడంతో ఆందోళనకు గురవుతున్నారు. పెరుగుతున్న కేసుల మధ్య పెద్ద సంఖ్యలో సాధారణ ప్రజలతో పాటు వైద్యులు సైతం
Coronavirus | పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. బెంగాల్లో గడిచిన 24 గంటల్లో 100 మంది వైద్యులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కాగా బీహార్లో గత రెండు రోజుల్లో
అమరావతి: ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆరోగ్యం నిలకడగా ఉందని దవాఖాన వైద్యులు సోమవారం ప్రకటించారు. పోస్టు కొవిడ్ సమస్యలతో ఆదివారం రాత్రి హైదరాబాద్లోని ఏఐజీ దవాఖానలో చేరారు. ఈ సందర్భంగా చికిత్స అం�
కల్లూరు:మండల కేంద్రమైన కల్లూరులోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో మహిళకు శస్త్రచికిత్స చేసి ఎనిమిది కేజీల కణితిని తొలగించిచారు వైద్యులు. ఈ సంఘటన గురువారం జరిగింది. మండల పరిధిలోని పెద్దకోరుకొండి గ్రామానికి చెం