కల్లూరు :క్షయ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీబీ సూపర్వైజర్ వై.సురేష్ అన్నారు. మంగళవారం కల్లూరు పీహెచ్సీ పరిధిలోని కృష్ణయ్యబంజరలో టీబీవ్యాధి నిర్ధారణ పరీక్షా శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు ని�
రాష్ట్రంలో 15 శాతం కేసులు దీనికి సంబంధించినవేతెలంగాణ వైద్య నిపుణుల అధ్యయనంలో వెల్లడి హైదరాబాద్, ఆగస్ట్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాలేయ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నట్టు తెలంగాణ వైద్య నిపుణుల బృందం
పద్మ అవార్డులు | ప్రతిష్టాత్మక పద్మ అవార్డుల కోసం ఈ ఏడాది వైద్యులు, ఆరోగ్య కార్యకర్తల పేర్లు పంపాలని నిర్ణయించినట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం
హీరోలు ఆన్స్క్రీన్పైనే కాదు ఆఫ్ స్క్రీన్లోను ప్రాణాలు కాపాడుతుంటారు. అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానులని పరామర్శించడం, లేదంటే వారితో వీడియో కాల్లో మాట్లాడడం చేస్తూ ఉత్తేజం నింపుతుంటారు. ఇంక
వైద్యో నారాయణో హరిః అనే స్థితి నుంచి వైద్యులు- రోగుల బంధువులకు మధ్య గొడవలు పడే పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు నాడిపట్టి సకల వ్యాధులను నిర్ధారణ చేయడమే కాదు, రోగుల యోగక్షేమాలు, వారి కుటుంబ స్థితిగతులు వైద్య�
న్యూఢిల్లీ: వైద్యులపై దాడులకు పాల్పడిన వివిధ సంఘటనలపై ఈ నెల 18న దేశవ్యాప్తంగా నిరసనలు నిర్వహించనున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) చీఫ్ డాక్టర్ జెఏ జయలాల్ శనివారం తెలిపారు. ప్రాణాలు కాపాడే �
నిర్భయంగా పని చేసే వాతావరణం కల్పించాలి.. ప్రధానికి ఐఎంఏ లేఖ | వైద్యులు నిర్భయంగా పని చేసే వాతావరణం కల్పించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఏఎంఏ) డిమాండ్ చేసింది.
హైదరాబాద్ , జూన్ 6: దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలలో తమ నెట్వర్క్ను విస్తరించడం ద్వారా ఐఐటీయన్లు, డాక్టర్లుగా మారాలనుకునే వేలాది మంది విద్యార్థులు కలలను సాకారం చేయాలనే లక్ష్యానికనుగుణంగా దేశంలో అగ్రగామ�
రామ్ చరణ్- ఉపాసన ఈ జంట చాలా చూడముచ్చటగా ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ కనిపించిన కూడా చాలా అన్యోన్యంగా ఉంటారు. చరణ్ తన సినిమాలతో బిజీగా ఉంటుండగా, ఉపాసన..అపోలో లైఫ్ వైస్ చైర్ పర్సన్గా, బీ పాజిటివ్ మ