న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా డాక్టర్లు మంగళవారం బ్లాక్ డేని పాటిస్తున్నారు. యోగా గురు రామ్దేవ్ బాబా వ్యాఖ్యలకు నిరసనగా డాక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆధునిక వైద్య చికిత్సలు తెలివి లేనివన�
నిమ్స్లో ఉచిత చికిత్స | రాష్ట్రంలో కొవిడ్ సోకిన వైద్యులకు నిమ్స్లో చికిత్స అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిమ్స్ డైరెక్టర్ కార్యాలయం నుంచి సూపరింటెండెంట్కు ఆదేశాలు జారీ అయ్యాయి.
కరోనాకు 513 మంది వైద్యుల బలి | రెండో దశలో కరోనా మహమ్మారి కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. పెద్ద ఎత్తున పెరుగుతున్న కేసులు వైద్యరంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
బలి తీసుకుంటున్న కరోనా | కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్నది. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు పణంగా పెట్టి కొవిడ్ బాధితులను రక్షిస్తున్న డాక్టర్లు వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు.
టెలి కన్సల్టేషన్కు అవకాశం కల్పించిన కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ సంస్థలలో పనిచేస్తూ అర్హత కలిగిన ఉద్యోగులు ఎవరైనా మెడికల్ ప్రాక్టీసు చేసుకోవచ్చునని కేంద్రం తెలిపింది. దేశంలో కరోనా వ�
డీఎంఈ| రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ఇప్పటికే కరోనా రోగులకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పిస్తున్న ప్రభుత్వం..
గుజరాత్లో ఇద్దరు వైద్యుల అంకితభావం అహ్మదాబాద్, ఏప్రిల్ 18: మాతృమూర్తులను కోల్పోయి దుఃఖంలో ఉన్నా గుజరాత్కు చెందిన ఆ ఇద్దరు వైద్యులు కర్తవ్యాన్ని వీడలేదు. అమ్మల అంత్యక్రియలు పూర్తి చేసి గంటల వ్యవధిలోన