మరో 15 మంది నిరుపేద చిన్నారులకు కూడా హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 6 (నమస్తే తెలంగాణ): మయన్మార్ ప్రధాని మనవరాలితోపాటు మరో 15 మంది నిరుపేద చిన్నారులకు గుండె సంబంధిత చికిత్స అందించినట్టు హైదరాబాద్లోని రెయిన్
మాదాపూర్, జనవరి 6 : శరీరంలో ఏ అవయవం సరిగ్గా లేకున్నా అవస్థలు అన్నీఇన్నీ కావు. విధి నిర్వహణలో తెగిన చేతివేళ్లను అధునాతన చికిత్సతో వైద్యులు అతికించారు. వివరాలిలా ఉన్నాయి… రాజస్థాన్కు చెందిన పూనంచాంద్ (23) �
Over 1,000 doctors test positive across country | దేశంలో కరోనా రోజు విజృంభిస్తున్నది. ఓ వైపు ఒమిక్రాన్.. మరో వైపు కేసులు పెరుగుతుండడంతో ఆందోళనకు గురవుతున్నారు. పెరుగుతున్న కేసుల మధ్య పెద్ద సంఖ్యలో సాధారణ ప్రజలతో పాటు వైద్యులు సైతం
Coronavirus | పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. బెంగాల్లో గడిచిన 24 గంటల్లో 100 మంది వైద్యులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కాగా బీహార్లో గత రెండు రోజుల్లో
అమరావతి: ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆరోగ్యం నిలకడగా ఉందని దవాఖాన వైద్యులు సోమవారం ప్రకటించారు. పోస్టు కొవిడ్ సమస్యలతో ఆదివారం రాత్రి హైదరాబాద్లోని ఏఐజీ దవాఖానలో చేరారు. ఈ సందర్భంగా చికిత్స అం�
కల్లూరు:మండల కేంద్రమైన కల్లూరులోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో మహిళకు శస్త్రచికిత్స చేసి ఎనిమిది కేజీల కణితిని తొలగించిచారు వైద్యులు. ఈ సంఘటన గురువారం జరిగింది. మండల పరిధిలోని పెద్దకోరుకొండి గ్రామానికి చెం
కల్లూరు :క్షయ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీబీ సూపర్వైజర్ వై.సురేష్ అన్నారు. మంగళవారం కల్లూరు పీహెచ్సీ పరిధిలోని కృష్ణయ్యబంజరలో టీబీవ్యాధి నిర్ధారణ పరీక్షా శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు ని�
రాష్ట్రంలో 15 శాతం కేసులు దీనికి సంబంధించినవేతెలంగాణ వైద్య నిపుణుల అధ్యయనంలో వెల్లడి హైదరాబాద్, ఆగస్ట్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాలేయ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నట్టు తెలంగాణ వైద్య నిపుణుల బృందం
పద్మ అవార్డులు | ప్రతిష్టాత్మక పద్మ అవార్డుల కోసం ఈ ఏడాది వైద్యులు, ఆరోగ్య కార్యకర్తల పేర్లు పంపాలని నిర్ణయించినట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం