గుజరాత్లో 4వేల మంది ప్రభుత్వ రెసిడెంట్ డాక్టర్లు నిరవధిక సమ్మెకు దిగారు. తాము కొవిడ్ కాలంలో వైద్య సేవలందించిన ఏడాదిన్నర కాలాన్ని ‘బాండ్ సర్వీస్' కింద పరిగణించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న
ఆక్సిజన్ అందక అరవై మంది పసిపిల్లలు చనిపోయిన రాష్ట్రంలో.. శవాలు గంగా నదిలో తేలిన ఉత్తరప్రదేశ్లో ఒక ఆవుకు సుస్తీ చేసిందని దాని చికిత్సకు వారంలో రోజుకో డాక్టర్ చొప్పున ఏడుగురు వైద్యులను నియమించారు.
గుజరాత్ సహా అనేక రాష్ట్రాల్లో అమలు ఎన్టీఆర్ హయాంలోనూ నిషేధం విధింపు 1946 నుంచే ‘రద్దు’సిఫారసు చేసిన కమిటీలు హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో ఇకపై చేరబోయే డాక్టర్లకు ప్రైవేట్
వాషింగ్టన్, జూన్ 3: మైక్రోటియా (చెవి బాహ్య భాగం పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం) సమస్యతో బాధపడుతున్న ఓ 20 ఏండ్ల అమెరికా యువతికి వైద్యులు 3డీ-బయోప్రింటింగ్ టెక్నాలజీ సాయంతో సజీవ కణాలతో చేసిన చెవిని అమర్చారు
గ్రామీణ ప్రాంతాల్లోని నేతన్నలకు ఉపాధి కల్పించేందుకు అన్ని వైద్య కళాశాలలు, దవాఖానల యాజమాన్యాలు, డాక్టర్లు ఖాదీ వస్ర్తాలు వినియోగించాలని నేషనల్ మెడికల్ కమిషన్ సూచించింది.
పరిశ్రమలో పనిచేస్తున్న ఓ కార్మికుడి చేతి మణికట్టు తెగిపడింది. నలగండ్ల సిటిజన్స్ ఆస్పత్రిలో అతడికి ఆర్థోపెడిక్ వైద్య బృందం అరుదైన శస్త్ర చికిత్సను చేసి అతికించారు. సిటిజన్స్ ఆస్పత్రి సీనియర్ ఆర్థో�
మోకాలు కీలు మార్పిడి శస్త్రచికిత్స చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా దవాఖాన వైద్యులను వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అభినందించారు
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా ‘వరల్డ్ హెల్త్ డే’ పురస్కరించుకుని బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్ ప్రాంగణంలో వైద్యులు మొక్కలు నాటారు. ఈ �
భోపాల్ : ఓ గర్భిణికి స్కానింగ్ చేస్తే కవల పిల్లలు ఉన్నారని తేలింది. కానీ ఆమె ప్రసవించిన తర్వాత కవలలు లేరు. రెండు తలలు, మూడు చేతులతో కూడిన శిశువును ఆమె ప్రసవించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మళ్లీ విషమించింది. దీంతో ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో వైద్యులు ఆయనకు పరీక్ష
గాంధీ దవాఖానలో ఓ యువకుడికి అరుదైన కిడ్నీ మార్పిడిని విజయవంతంగా నిర్వహించారు. వరంగల్కు చెందిన హరీశ్ కుమార్ (30) మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాడు