రోగ్య తెలంగాణ సాధనలో భాగంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు
గొర్రెలు, మేకల పెంపకందారులు పశువైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ తమ జీవాలను కాపాడుకోవాలని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి సూచించారు. మండలంలోని గరికనేటితండాలో జిల్లా పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో గొర్రెలు, మేకల పెం
మాంసం ముక్కలు గొంతులో ఇరుక్కుపోయి ఆహారనాళం చిరిగి వారం రోజులుగా వాంతులు చేసుకుంటూ ప్రాణాపాయ స్థితికి చేరుకున్న ఓ యువకుడికి శస్త్రచికిత్స చేసి సమస్యను దూరం చేశారు కిమ్స్ వైద్యులు. గచ్చిబౌలికి చెందిన అ
డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఆధారంగా రిమెడిసివిర్ ఇంజెక్షన్ను ఆసుపత్రిలో తాము కొనుగోలు చేసినప్పటికీ అతడికి ఇవ్వలేదని తెలిపింది. చికిత్సలో వైద్యల నిర్లక్ష్యం వల్లనే ఆ యువకుడు చనిపోయినట్లు గౌతమ్ బుద్ధ్ నగ
ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ప్రైవేట్ వైద్యులు సిద్ధం కావాలని, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేందుకు ఐఎంఏ కృషిచేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. కార్పొ
Lalu Prasad Yadav | బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. కొన్నేళ్లుగా కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలతో సతమతమవుతున్న ఆయ
hyderabad | ఓ గర్భిణి నెలలు నిండకముందే బిడ్డకు జన్మనిచ్చింది. అనేక సమస్యలతో పుట్టిన ఆ పసికందుకు రెండున్నర నెలల పాటు చికిత్స అందించి ప్రాణాలతో కాపాడారు. ఈ ఘటన హైదరాబాద్
కడుపులో నొప్పితో తీవ్ర ఇబ్బంది పడిన ఆ మహిళను డబ్లిన్లోని సెయింట్ విన్సెంట్స్ యూనివర్శిటీ హాస్పిటల్కు తరలించారు. అక్కడి వైద్యులు ఎక్స్ రే తీయగా ఆమె పొత్తి కడుపు, పేగుల్లో చిన్న సైజు బ్యాటరీలు ఉన్నట్ల�