మీరు ఇంటర్ను బయాలజీ సబ్జెక్టు లేకుండా పూర్తిచేశారా.. నీట్ యూజీ రాయాలన్న.. డాక్టర్ కావాలన్న మీ కల నెరవేరలేదా.. అయితే నో టెన్షన్. ఇక నుంచి ఇంటర్లో బయాలజీ చదవని విద్యార్థులకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్
కర్ణాటకలోని ప్రభుత్వ దవాఖానల్లో డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది కొరత తీవ్రస్థాయిలో ఉందంటూ వెలువడిన వార్త కథనాల్ని ఆ రాష్ట్ర హైకోర్టు సీరియస్గా తీసుకుంది.
needle in boy’s lung | ఒక బాలుడు ప్రమాదవశాత్తు సూదిని మింగాడు. ఆ సూది ఊపిరితిత్తుల్లోకి వెళ్లి చిక్కుకుంది. (needle in boy’s lung) తీవ్ర దగ్గు, రక్తస్రావంతో అత్యవసరంగా ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆ బాలుడ్ని డాక్టర్లు కాపాడారు. లంగ్ల�
ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్సలో సికింద్రాబాద్ యశోద దవాఖాన వైద్యులు ప్రపంచ రికార్డు నెలకొల్పారు. పురుగుమందు తాగిన ఓ యువకుడికి ఏకకాలంలో రెండు ఊపిరితిత్తులను విజయవంతంగా మార్పిడి చేసి సరికొత్త చర
Indian-American student | బ్రిటన్లోని లండన్లో చదివిన భారతీయ-అమెరికన్ విద్యార్థికి (Indian-American student) ఏకంగా ఆరుస్లార్లు గుండె ఆగిపోయింది. అయితే లండన్ ఆసుపత్రి డాక్టర్లు ఎంతో శ్రమించి అతడి ప్రాణాలు కాపాడారు.
భారీ వర్షంలో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్)ను, గూగుల్ మ్యాప్స్ను నమ్ముకొని కారును నడిపినందుకు ఇద్దరు యువ వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు. వారు ప్రయాణిస్తున్న కారు నేరు�
నిర్మల్ వైద్య కళాశాల హాస్పిటల్లో వైద్యులు అరుదైన ఆపరేషన్ చేశారు. మహారాష్ట్ర లోని హిమాయత్నగర్కు చెందిన సాయినాథ్ కొన్నేండ్లుగా మలం వెళ్లే పేగు బయటకు ఉంది.
Baby Saved By Doctors Mid-Air | విమానం గాలిలో ఉండగా అందులో ప్రయాణించిన పసికందు ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడింది. తల్లి రోధన చూసి చలించిన ఇద్దరు డాక్టర్లు ఆ చిన్నారి ప్రాణాలు కాపాడారు.
Hospital Power Cut | ప్రభుత్వ ఆసుపత్రిలో గత ఐదు రోజులుగా విద్యుత్ సరఫరా ( Hospital Power Cut) నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో మొబైల్ టార్చ్లైట్ల వెలుగులో డాక్టర్లు చికిత్స అందించారు. ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలో ఈ సంఘటన జరిగి�
ఇటీవలి కాలంలో చాలా మంది అకస్మాత్తుగా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఆందోళనను కలిగిస్తున్నాయి. అప్పటి వరకు బాగానే ఉన్న వారు ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి తిరిగిరాని లోకాలకు వెళ్తున్నారు.
మధ్యప్రదేశ్లో దారుణం చోటుచేసుకొన్నది. 12 ఏండ్ల బాలికపై లైంగిక దాడి జరిగింది. బాధిత బాలిక అర్ధనగ్నంగా, తీవ్రమైన రక్తస్రావంతో సాయం కోసం ఉజ్జయిని పట్టణ వీధుల్లో ఇంటింటికీ తిరిగినా, స్థానికులు పట్టించుకున్
రోబోలను రంగంలో దించడం వల్ల.. సర్జరీ చేయాల్సిన ప్రదేశాన్ని వైద్యుడు మరింత స్పష్టంగా చూడ గలుగుతాడు. త్రీ డైమెన్షన్లో.. పరిశీలించగలడు. దీంతో పని సులభం అవుతుంది. కణుతుల తొలగింపులో అవరోధాలు ఉండవు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో వైద్యం దయనీయం. అక్కడోటి ఇక్కడోటి అన్నట్టుగా దవాఖానలు. ఏ చిన్న సమస్య వచ్చినా కనిపించేది హైదరాబాదే. పట్నం తీసుకొచ్చేసరికే గాల్లో కలిసిపోయే ప్రాణాలు.. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు జి�