నెలలు నిండకముందే ముందే కేవలం 890 గ్రాముల బరువుతో పుట్టిన శిశువుతోపాటు తల్లిని మల్లారెడ్డి నారాయణ దవాఖాన వైద్య బృందం ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించింది.
Generic Medicine | కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ప్రతి దవాఖాన, వెల్నెస్ సెంటర్లు ఇక నుంచి తప్పక చవకగా లభించే జనరిక్ మందులనే రోగులకు సిఫార్సు చేయాలని, అలా ప్రిస్ర్కైబ్ చేయని డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటా�
వేసవి కాలం మనషులకే కాదు మూగ జీవాలకూ సంకటమే. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వంటి వాటితో ప్రజలు వేసవితాపం నుంచి ఉపశమనం పొందుతున్నారు. మరి పశువుల సంగతేంటి? రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి వాటిని ఎలా కాపాడు�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే ఉగ్రభానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. కొన్ని రోజులుగా అకాల వర్షాలతో వాతావరణం చల్లబడింది.
రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో 1,442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) విడుదల చేసింది.
గ్యాంగ్స్టర్ టిల్లు తాజ్పురియా హత్యకు గురయ్యాడు. తీహార్ జైలులో మంగళవారం జరిగిన దాడిలో అతడు మృతిచెందాడు. ఓ కేసులో 2015 నుంచి టిల్లు అలియాస్ సునీల్ మాన్ తీహార్ జైలులో ఉంటున్నాడు. అదే జైలులో ఉన్న అతడి
ఎండాకాలం అంటేనే పిల్లలు ఎగిరి గంతులేస్తారు. స్కూల్, హోం వర్క్ లాంటివి లేకుండా స్వేచ్ఛగా ఆడుకోవచ్చని మురిసిపోతుంటారు. పిల్లలకు వినోదాన్ని పంచే వేసవి రానే వచ్చింది.
కరీంనగర్ మండలం నగునూర్ గ్రామంలోని ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో వైద్యులు పదేండ్ల చిన్నారికి అరుదైన గుండె శస్త్రచికిత్స చేశారు. మంచిర్యాల జిల్లా కోటపల్లికి చెందిన చిగురాల శారద-సత�
కాన్పు కోసం ప్రభు త్వ దవాఖానకొచ్చిన గర్భిణికి ప్రసవం చేయడంలో వై ద్యుల నిర్లక్ష్యం, సిబ్బంది కాలయాపనతో శిశువు ప్రా ణం పోయిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వ దవాఖానలో చోటు చేసుకున్నది. గర్భిణి
శ్వాస నాళంలో భారీ కణితి ఏర్పడటం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ వ్యక్తికి కిమ్స్ వైద్యులు ఊరట కల్పించారు. రిజిడ్ బ్రాంకోస్కోపీ అనే పరికరం ద్వారా ఎండోస్కొపీ పద్ధతిలో ఆ కణితిని తొలగించినట్ట�
నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ దవాఖానతోపాటు మెడికల్ కళాశాలలో సూపర్ స్పెషాలిటీ సేవలందించేందుకు 29 మంది వైద్య నిపుణులు రానున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆదివారం ఒక ప్రకటన విడుద�
వరంగల్ ఎంజీఎం దవాఖానలో వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేసి ఓ మహిళ ప్రాణాలు కాపాడారు. ప్రైవే ట్ దవాఖానాల్లో సాధ్యం కాదన్న ఆపరేషన్ను విజయవంతంగా చేసి, ప్రభుత్వ వైద్యులు తమ సత్తాను చాటారు.